సర్పంచుల.ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్.కి.వినతిపత్రం…..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో .కలెక్టర్కు వినతిపత్రవినతి. ఇట్టి విషయమై తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఉన్న .కాలేశ్వరం 11.వ .ప్యాకేజీ కాల్వ పనులు పూర్తి .చేయనందున. కాలేశ్వరo .ప్రాజెక్టు ఎల్ ఎం సి.11/6.11/5.11/4. సంబంధించిన కాలువ పనులపై కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవనీయులైన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. చొరవ తీసుకొని అసంతృప్తిగా ఉన్నకాలేశ్వరం.ప్రాజెక్టు కాలువ .పనులను పూర్తి చేసి తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు .కాలేశ్వరం ప్యాకేజీ పనులు పూర్తిచేసి కాలువ నీటి ద్వారా. రైతులను ఆదుకోవాలని. దయచేసి వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ . తీసుకొనికాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ కాలువల ద్వారా రైతులకు నీరు అందించే విధంగా పనులు చేపట్టే విధంగా సంబంధిత అధికారులతో చర్చ జరిపి నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మండలంలోని పలు గ్రామాల రైతుల తరఫున సర్పంచులు కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల. సర్పంచుల .ఫోరం అధ్యక్షులు పూర్మాని రాజశేఖర్ రెడ్డి. బస్వాపూర్. రామన్న పల్లె సర్పంచ్ ఆత్మకూరు జ్యోతి. అనిల్. అంకుసాపూర్ సర్పంచి అంచ శ్రీనివాస్ రెడ్డి.లక్ష్మీపూర్ సర్పంచ్ నాయిని సాయి కృష్ణ గౌడ్. పాపాయిపల్లి. సర్పంచ్ చెన్నవేనీ.పరశురాములు. ఉప సర్పంచ్ గణపురం శ్రీనివాస్. రామనపల్లె యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ముందటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు
