MSP

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ నాయకులు.

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ నాయకులు ◆: జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ మాదిగ,అబ్రహం జహీరాబాద్ నేటి ధాత్రి: కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా సంగారెడ్డి జిల్లాకు పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన పీ ప్రావీణ్య గారిని మర్యాదపూర్వకంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో రామరపు శ్రీనివాస్ మాదిగ, వి స్ రాజు మాదిగ,అబ్రహం మాదిగ, బుచ్చంద్ర మాదిగ, పెద్ద గీత మాదిగ,కవిత మాదిగ, ఉల్లాస్ మాదిగ,…

Read More
President Nagendra.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా నాగేంద్ర పరకాల నేటిధాత్రి       టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా గూడెల్లి నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన జిల్లా మహాసభల్లో నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు నాగేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాటం…

Read More
Rally

కామారెడ్డిపల్లిలో ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలతో ర్యాలీ.

కామారెడ్డిపల్లిలో ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలతో ర్యాలీ హాజరైన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ పరకాల నేటిధాత్రి మండలంలోని కామరెడ్డిపల్లి గ్రామంలో కొయ్యడ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘ నాయకులతో గ్రామంలో డప్పులలతో ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ మాట్లాడుతూఎస్సీ వర్గీకరణను ఏ,బి,సి,డి లుగా వర్గీకరించాలని కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని…

Read More
error: Content is protected !!