ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన సునీత.

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ సామల రాజిరెడ్డి లక్ష్మీ దంపతుల కూతురు సామల సునీత రెడ్డి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉంది అలాంటిది రేగొండ మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన సునీత ఇటీవల నిర్వహించిన గురుకుల టీచర్ ,గురుకుల
జేఎల్ (కామర్స్) జూనియర్ లెచ్చరర్ ,
పిజిటి (సోషల్) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్
టీజిటి (షోషల్) ట్రెనుడ్ గ్రాడ్యుయేట్ టీచర్.పరీక్షల్లో
రాష్ట్ర స్థాయి 35 వ ర్యంకు, జూనియర్ లెచ్చరర్ 32 ర్యంకు లతో ఉద్యోగాలు సాదించారు పట్టుదలతో మూడు ఉద్యోగాలు ఒకేసారి సాదించడం గర్వంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!