వైభవంగా శ్రీ మత్స్య గిరి స్వామి కళ్యా ణోత్సవం.!

Kalyana Notsavam Kalyana Notsavam

అంగరంగ వైభవంగా శ్రీ మత్స్య గిరి స్వామి కళ్యా ణోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాల యంలో తిరు కళ్యాణ బ్రహ్మో త్సవాలలో భాగంగా భూదేవి శ్రీదేవిలతో శ్రీ మత్స్యగిరి స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.గుడి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి దంపతులు తమ ఇంటి నుంచి పట్టు వస్త్రాలను తలంబ్రాలను మంగళ వాయి ద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించినారు వేదమంత్రాల మధ్య దేవాల య అర్చకులు ఆరుట్ల కృష్ణ మాచారి యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాల చారి  .స్వామివారి కల్యాణాన్ని ఘనంగా జరుపుకున్నారు.గట్లజయపా ల్ రెడ్డి సరోజన దంపతులు కళ్యాణదాతగా నిర్వహించి.  నారు కళ్యాణ అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాపసేనారెడ్డి, గట్ల భగవాన్ రెడ్డి, జిన్నా కృపాకర్ రెడ్డి, శివరామకృష్ణరెడ్డి ,మనీష్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేశ్వరరావు , చిందం రవి, బాసని మార్కండేయ, వినుకొం డ శంకరాచారి,సుమన్, వనం దేవరాజు, మార్త సుమన్,దిండి గాల వంశీ , బాసని బాలకృష్ణ, గిద్దెమారు సురేష్, రామ్ గోపాల్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!