ఇందిరమ్మ కాలనీలో శ్రీ అంబా భవాని టెంపుల్..

ఇందిరమ్మ కాలనీలో శ్రీ అంబా భవాని టెంపుల్ దగ్గర బోరు మోటర్ ప్రారంభోత్సవం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో శ్రీ అంబా భవాని ఆలయం వద్ద కొత్త మోటారు బోరు వేయించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో స్థానిక అంబ భవాని టెంపుల్ దగ్గర బోరు మోటర్ ప్రారంభోత్సవానికి నిధులు రావడానికి కృషి చేసి న. కేకే మహేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ. అలాగే తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి ఇందిరమ్మ కాలనీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గుల్లపల్లి అనూష. దేవాలయ పంతులు శ్రీ పొద్దుల శ్రీనివాస్ తో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. బల్ల లక్ష్మీపతి. అంబటి అంజయ్య. దిడ్డి శ్రీనివాస్. బండారి కిషన్. అడిగొప్పుల శంకర్. వడ్డేపల్లి రాజు. చిలుక సత్యం. ఎనగందులశ్రీకాంత్. యమునా రుక్మిణి పద్మ కవిత కళ్యాణి భద్రవ రమ గ్రామ ప్రజలకు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version