గ్రామ ప్రజలు నెలకొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్న.

గ్రామ ప్రజలు నెలకొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు.

లింగాల/ నేటి ధాత్రి:

నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన అతిపెద్ద వర్షపాత తీవ్రతకు 1వ వార్డులో రోడ్లపై ఉన్న మురికి కాలువలలో బురద మట్టి ఇంకొన్ని రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం వలన కలుషిత వాతావరణం నెలకొని గ్రామ ప్రజలు అనారోగ్యంతో బాధపడతారు అనే ఉద్దేశంతో, గ్రామ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం, డ్రైనేజ్లను శుభ్రపరచడం,కలుషిత ప్రాంతాలను సొంత ఖర్చులతో మరమ్మత్తులను జరిపిస్తూ ,ఎల్లప్పుడు ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామ ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరుచుతున్న. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు రంగినేని
శ్రీనివాసరావు ఆదేశాల మేరకుగ్రామ డిప్యూటీ సర్పంచ్ జనార్దన్ మండల యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version