భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు .

Indian Army Indian Army

భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవ సభ్యులు

వనపర్తి నేటిధాత్రి ;

 

 

పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై
భారత్ ఆర్మీ సైన్యం మెరుపు దాడులు నిర్వహించి .ఉగ్రవాదులను హతం చేసినందుకు భారత్ ఆర్మీ చీఫ్ ఆర్మీ జవాన్లకు వనపర్తి సామాజిక సేవకులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు .ఈ మేరకు వారు హర్షం వ్యక్తం చేశారు . గోనూరు వెంకటయ్య బి రాజశేఖర్ కె వేణుగోపాల్ శ్రీనివాసులు నరసింహ కె రమణ కె వెంకటేశ్వర్లు కె కె మూర్తి హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!