జైపూర్ లో ఏపీవోగా విధులు నిర్వహించి డి ఎల్ పి ఓ గా పదోన్నతి పొందిన సతీష్ కుమార్

 

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఎం పి ఓ గా బాధ్యతలు నిర్వహించి డి ఎల్ పి ఓ గా పదోన్నతి పొందిన సతీష్ కుమార్ కి సోమవారం రోజున ఘనంగా సత్కరించి శాలువా కప్పారు. మండలానికి వీరు చేసిన సేవలు చాలా అమోఘం ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీపీ, ఎంపీఓ, సూపర్డెంట్, ఏపీవో , పంచాయతీ కార్యదర్శులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!