జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఎం పి ఓ గా బాధ్యతలు నిర్వహించి డి ఎల్ పి ఓ గా పదోన్నతి పొందిన సతీష్ కుమార్ కి సోమవారం రోజున ఘనంగా సత్కరించి శాలువా కప్పారు. మండలానికి వీరు చేసిన సేవలు చాలా అమోఘం ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీపీ, ఎంపీఓ, సూపర్డెంట్, ఏపీవో , పంచాయతీ కార్యదర్శులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.