
Narsi Reddy, former registrar.
డాక్టరేట్ సతీష్ యాదవ్ కు హైదరాబాదులో సిటిజన్ ఫోరం, సన్మానం
వనపర్తి నేటిదాత్రి .
హైదరాబాద్ లో మహబూబ్నగర్ జిల్లా మాజీ రిజిస్టర్ నర్సిరెడ్డి, బుద్ధారం మారం మహేందర్ ఆధ్వర్యంల డాక్టరేట్ పొందిన అఖిలపక్ష అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ను సన్మానం చేశారు
ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ జిల్లా రిజిస్టర్ నర్సిరెడ్డి విశ్వనాథం, నాగభూషణం, మారం మహేందర్, శ్రీనివాసరావు, మురళి శర్మ, సుధాకర్, పద్మా విశ్వనాథం, విజయ్ దంపతులు, నాగరాజు, లక్ష్మణ్, కమ్యూనిటీ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.