Presentation of beef forms to Zaheerabad and Narayankhed municipalities
జహీరాబాద్ నారాయణఖేడ్ మున్సిపాలిటీల బీఫాంలు అందజేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలకు సంబంధించిన బీఫాంలను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎంపీ సురేష్ షెట్కార్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
