జహీరాబాద్ నారాయణఖేడ్ మున్సిపాలిటీల బీఫాంలు అందజేత..

జహీరాబాద్ నారాయణఖేడ్ మున్సిపాలిటీల బీఫాంలు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలకు సంబంధించిన బీఫాంలను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎంపీ సురేష్ షెట్కార్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version