ఒలిమా డిన్నర్ లో పాల్గొన్న పాల్గొన్న రాజకీయ నాయకులు.

Political Political

ఒలిమా డిన్నర్ లో పాల్గొన్న పాల్గొన్న రాజకీయ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ రిపోర్టర్ సోదరుని రిసెప్షన్ కి జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ భారత్ ఫంక్షన్ హాల్లో సజ్జాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ మగ్దూం కుమారుని వలిమా డిన్నర్ వైభవంగా జరుగగా పలువురు రాజకీయ నాయకులు హాజరైయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం,టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్,మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్,బిజీ సందీప్,షికారి గోపాల్,కోహిర్ మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు,కాంగ్రెస్ నాయకులు కోహిర్ మండల్ ఎంపీపీ షాకీర్ ,ప్రసాద్ రెడ్డి,గొల్ల భాస్కర్,, మొహమ్ వాజీర్ అల్లి ,మాజీ బాల్ నగర్ కార్పొరేటర్ నసీర్ మన తెలంగాణరిపోర్టర్ షకీల్ అహ్మద్, జేజే జావిద్ మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పిటిసిలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!