డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

:కార్పొరేటర్ పండాల సతీష్గౌడ్

కూకట్పల్లి ఫిబ్రవరి 10 నేటి ధాత్రి ఇంచార్జ్

మూసాపేట్ సర్కిల్ ఫతేనగర్ డివి జన్ పరిధిలోని భరత్నగర్ కాలనీ ఎస్పీనగర్ లో డ్రైనేజీ సమస్య పై పిర్యాదు అందుకున్న కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ హుటాహు టిన జలమండలి మేనేజర్ విలియ మ్స్ తోకలిసి శుక్రవారం సమస్య తీవ్రతను పరిశీలించి,కాలనీలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీల లో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శా శ్వతంగా పరిష్కారిస్తామని స్థాని
కులకు హామీ ఇచ్చారు. నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక ప్రజా ప్రతి నిధులు తన దృష్టికి తీసుకువచ్చా రని అన్నారు.దీంతో కాలనీలోని స మస్యలను పరిశీలించేందుకే తాను అధికారులతో కల్సి పర్యటించినట్లు ఆయన వెల్లడించారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి కావా ల్సిన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆయన అధికారులను ఆదేశించా రు.ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్త లు,నాయకులుతదితరులు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!