పాఠశాల పని తీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్. మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి. పెద్ది...
ములుగు, నేటి ధాత్రి : ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇసుకాసురులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ...
ఘనపురం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు కలిగించిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పై నిరసన శవ యాత్రలు చేపట్టడం జరిగింది ర్యాలీగా...
దేశంలో, రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న దివాలాకోరు విధానాలు అన్ని వర్గాల ప్రజలకు అతి పెద్ద శాపంగా మారాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(బికెయంయు)...
“చలో కరీంనగర్ విజయవంతం చేయాలని” భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతకాని సంఘం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు...
“కాంగ్రెస్ అధికారంలొకి వస్తే….ఖాయిలా పడ్డ పరిశ్రమలను పున ప్రారంభిస్తాం ..వాణిజ్య పంటలకు ప్రోత్సాహం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు పసుపు బోర్డు ఏర్పాటును అటకెక్కించిన...
26 నవంబర్ 2021న యాదాద్రి… నుండి ..భువనగిరి జిల్లా కేంద్రం.అంబేద్కర్ విగ్రహం 14 ఏప్రిల్ 2022 వరకు …. పల్లె నుండి ఢిల్లీ...
కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్వర్యంలో బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరిగింది, రెండు రోజుల పర్యటన లో...
నేటిదాత్రి, హనుమకొండ : పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ హన్మకొండ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో ప్రదానమంత్రి స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా...
ఖానాపూర్ మండలంలోని మంగళ వారి పేట గ్రామంలో మరుగుదొడ్ల దుర్వినియోగం అనే కథనాలతో నేటిదాత్రి పత్రికలో వచ్చిన వార్తలకు, సర్పంచ్ రమేష్...
చిట్యాల, నేటీ దాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు...
సుబేదారి, నేటిదాత్రి భారతదేశం త్రివిధ దళాధిపతి( చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ సి డి ఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణానికి...
ఒక వ్యక్తి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాడు. దిక్కు లేని వాడయ్యాడు. ఒకనాడు సమాజంలో గౌరవంగా బతికిన బాల సుబ్బయ్య ఇప్పుడు తలదాచుకుని...
ప్రజల హక్కులను కాపాడుతూ , దేశ అభివృద్ధిలో కీలక వ్యవస్థగా ఉండి నిత్యం పాటుపడే అత్యున్నత వ్యవస్థల్లో అతి ముఖ్యమైన న్యాయవ్యవస్థలో సైతం...
నా చేతికి కత్తి అందించండహో… నేనేం చేస్తానో….చూడండహో…నేనెంత ఎగిరెగిరి దుంకుతానో చూడండహో… అన్న రేవంత్ రెడ్డి ఏం చేశారు. కోవర్జులు వుండే వెళ్లిపోవచ్చు…...
జగిత్యాల: వ్యవసాయ మార్కేట్ సెంటర్ల ద్వారా కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటల లోగా తరలించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు....
నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా తక్షణమే నోటిఫికేషన్ లు జారీ చేయాలని జిల్లా...
రైతు తనకు ఇష్టం వచ్చిన పంటను పండించుకునే హక్కు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతును వరి పండించవద్దని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని. కేంద్ర,...
సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. కానీ భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ లోని శ్రీ సురక్ష మల్టీస్పెషల్టి...
మండల కేద్రంలో బిజెపి మండల స్థాయి సమావేశంలో మండల అధ్యక్షులు ఆబోత్ రాజు యాదవ్ మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టాక్స్ ద్వారా పెట్రోల్,...