అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసముద్రం (మహబూబాబాద్) నేటిధాత్రి:మహబూబాబాద్ జిల్లా సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకపోతుందని ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న మెడికల్ కళాశాల & నర్సింగ్ కళాశాల, కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని మరియు మున్సిపాలిటీ భవనాన్నిమహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నిర్మాణ విధానాన్ని అధికారులతో కలిసి వివరంగా తెలుసుకుంటూ వారికి ఏ సమస్యలు…

Read More

నిధుల దుర్వినియోగం పై విచారణ అంటే ఉలుకెందుకు!!

నిధుల దుర్వినియోగం పై బహిరంగ చర్చకు సిద్దం!! పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంలో ప్రభుత్వం నీకు క్లీన్ చిట్ ఇచ్చిందా?!!! ఎంపీటీసీ సభ్యులు మహ్మద్ బషీర్!! ఎండపల్లి, నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి దుర్వినియోగం చేశారని తెలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో మాట్లాడినందుకుగాను నిన్నటి రోజున తాజా మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి అవినీతి ఆరోపణలపై వివిధ రకాలుగా గాలి మాటలు మాట్లాడుతూ…

Read More

తొర్రూరు పట్టణంలో పిచ్చి కుక్కల స్వైరా విహారం

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి ఒకేరోజు అంబేద్కర్ నగర్ లో అయిదుగురిని కరిచిన వైనం ఉపయోగంలో లేని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ పట్టించుకోని అధికారులు, పాలకులు భయబ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సామజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు తొర్రూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో పిచ్చికుక్కలు ఒకేరోజు అయిదుగురిని కరిచిన సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. అందులో చిన్నపిల్లలు నలుగురు, పెద్దలు ఒకరు, రెండు మేకలను మూరగుండ్ల రుద్రదీప్(4),మంగళపల్లి చరిష్మా…

Read More
Students

బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు.!

ఐదు నవోదయ సీట్లుసాధించిన బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు నర్సంపేట,నేటిధాత్రి:   ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుగా నవోదయ కోచింగ్ సెంటర్లలో చదివించుకుంటారు.కానీ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ఇచ్చే కోచింగ్ ద్వారా ప్రతి సంవత్సరం నవోదయలో సీట్లు సాధిస్తున్నారని, అందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో…

Read More

కార్మికులను కష్టపెట్టిన ప్రభుత్వాలు కొనసాగిన చరిత్ర లేదు

భద్రాచలం నేటిదాత్రి సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి *రెండో రోజు కొనసాగిన పంచాయితీ కార్మికుల టోకెన్ సమ్మె…..! గ్రామపంచాయతీ కార్మికులను ఇబ్బందులకు గురిచేసి పస్తులించిన ఏ ప్రభుత్వం కొనసాగిన చరిత్ర లేదని సిఐటియు పట్టణ కన్వీనర్ ఎం బి నర్సారెడ్డి అన్నారు. కనీస వేతనం ఉద్యోగ భద్రత కోసం సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండవ రోజు యధా విధంగా కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన…

Read More

అన్య నాయక్ ఆత్మ కి శాంతి చేకూరాలి

ఎండి రజాక్ టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్.సింగరేణి సంస్థ డైరెక్టర్ పా బలరాం.ఐ ఆర్ ఎస్ నాన్న హన్యనాయక్ పరమవధించారు.. 15/10/23 ఆదివారం హఠాత్ మరణం చెందడం జరిగింది. అతనికి భార్య, ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె కలదు. అన్యా నాయక ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కొత్తగూడెం ఏరియా టి జి బి కే ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్,బలరాం వారి…

Read More

ఘనంగా గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం

నేటి ధాత్రి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ భూనీల గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంకటాచార్యులు అమ్మవారి వైభవాన్ని గురించి చాలా క్లుప్తంగా వివరించారు గోదాదేవి ఎవరో కాదు వైకుంఠం నుంచి దిగివచ్చిన ఆ లక్ష్మీదేవి అని ఈ సందర్భంగా తెలిపారు ధనుర్మాస ఉత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే…

Read More

జిహెచ్ఎంసి ఎంటమాలజి సిబ్బంది తో యాంటీ లార్వా దోమల మందును పిచికారీ చేయించిన నార్నే శ్రీనివాసరావు

కూకట్పల్లి, మార్చి 05 న్యూస్ నేటి ధాత్రి ఇన్చార్జి హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని టిఎంఆర్ స్కూల్, జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్-1లో దోమల బెడద ఎక్కువగా ఉందని సమస్యను స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు దృష్టికి తీసుకొని రా గా కార్పొరేటర్ తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి ఎంటమాలజి సిబ్బంది తో యాంటీ లార్వా దోమల మందు ను పిచికారీ చేయించడం జరిగిం ది.ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ……. టిఎంఆర్ స్కూల్…

Read More

నిజాంపేటలో బిఆర్ఎస్ కు భారీ షాక్

•ఎంపీపీ సహా, పలువురు మాజీ సర్పంచులు కాంగ్రెస్ లో చేరిక నిజాంపేట: నేటి ధాత్రి ఏప్రిల్ 17 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనను చూసి కాంగ్రెస్ పార్టీ లో పలువురు ఎమ్మెల్యేలు,మంత్రులు,సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్న క్రామంలో ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు తో సహా పలువురు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ లో బుధవారం మెదక్ ఎమ్మెల్యే…

Read More
Ambedkar

పూలే,అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన

పూలే,అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు కేవీపీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ నర్సంపేట,నేటిధాత్రి: నేటి ఆధునిక యుగంలో గ్రామల్లో కులవివక్ష అంటరానితనం ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కొనసాగుతుందని కులవివక్ష పై ఏప్రిల్ నెలలో జరుగు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కేవీపీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి అరురి కుమార్ పిలుపునిచ్చారు.శనివారం కెవిపిఎస్ పట్టణస్థాయి సమావేశం డివిజన్ అధ్యక్షుడు హనుమకొండ సంజీవ అధ్యక్షత జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి అరూరి కుమార్…

Read More

ఆర్థిక సంస్కరణల జాతి పిత పీవీ.నరసింహారావు

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103 వ జయంతి పురస్కరించుకొని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యములో హన్మకొండ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న పీవీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా రాష్ట్ర కార్య నిర్వాహక అద్యక్షుడు మోత్కూరి రాము మాట్లాడుతూ..ఆర్ధిక సంస్కరణల జాతిపిత పీవీ నరసింహారావు అని కొనియాడారు..ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఉదయమర్రి కృష్ణమూర్తి మాట్లాడుతు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, సంస్కరణలు…

Read More

ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా ల్యాప్టాప్ .

ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా ల్యాప్టాప్ ల పంపిణీ. కల్వకుర్తి/ నేటి ధాత్రి:         నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండలో గురువారం మారుతున్న డిజిటల్ ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సన్నద్డం చేసేందుకై తన వంతు సహకారంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు ఉచిత ల్యాప్టాప్ ల పంపిణీ కార్యక్రమం..తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (Girls) పాఠశాలకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(TASK)…

Read More
Increased bus fares should be reduced immediately

పెరిగిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలి

పెరిగిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలి ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్ పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ ప్రజలపై విద్యార్దుల బస్ పాస్ 20శాతం పెంపు వల్ల పేద ప్రజలపై పెనుభారం పడుతుందని పెంచిన చార్జీ లను వెంటనే ఉపసంహరించు కోవాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్ ప్రభుత్వాని డిమాండు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ పెంచిన బస్ పాస్ చ్చార్జీలు ప్రజల పై ఒక్కరికీ నెలకు…

Read More

మేనిఫెస్టో తో కాంగ్రెస్ నాయకులకు నిద్రలు ఉండవు

-కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో పెన్షన్ ఎంత..? -అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ -అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పెద్ది #నెక్కొండ ,నేతి ధాత్రి: మండలంలోని అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అలంకాని పేట నుండి చిన్నకోర్పోల్ వరకు 4. 67 కిలోమీటర్ల బీటి రోడ్డు నిర్మాణం కోసం మూడు కోట్లతో మరియు చిన్న కోర్పుల్ నుండి పెద్ద కొర్పోల్ వట్టేవాగు పై హై…

Read More
Association

భువన్ రిభుకు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్.!

భువన్ రిభుకు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డు. రామాయంపేట నేటి ధాత్రి: ప్రపంచ న్యాయ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు భువన్ రిభు. వరల్డ్ లా కాంగ్రెస్ లో వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డును మన భారత సుప్రీంకోర్టు న్యాయవాది భువన్ రిభు అందుకోవటము మన దేశానికి ఒక గొప్ప ప్రతిభ గా చెప్పుకోవాలి, ఈ విజయం 262 జాతీయ స్వచ్ఛంద సంస్థలు తరపున, బాలల హక్కుల కన్వీనర్…

Read More

ఆదివాసులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలి.

అది రాజ్యాంగం కల్పించిన హక్కు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్ భద్రాచలం నేటిదాత్రి చర్ల మండలం ఆదివాసి గ్రామాలలో ఆదివాసీలకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతంలోని కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన వాళ్ళ విద్య మధ్యలోనే ఆగిపోతుందని దీనితో వారు చదువు లేని వారిగా…

Read More

‘‘భూముల చెర’’..’’నిబంధనలు పాతర’’! ఎపిసోడ్‌ – 1

https://epaper.netidhatri.com/view/296/netidhathri-e-paper-18th-june-2024%09 `సర్వే నెంబర్‌‘‘327’’ ‘‘పైకి’’ లో కబ్జా కనిపించడం లేదా? `గత పాలకులు చేసిన తప్పు సరిదిద్దరా! `షేక్‌ పేటలో సర్వే నెంబర్‌ 327 పైకి లో దారుణం ఆపరా! `ప్రభుత్వం ఆ భూమి స్వాధీనం చేసుకోదా! `ప్లాట్లు చేసి అమాయకులను మోసం చేస్తున్నా అడ్డుకోరా! `ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ద్వంద్వ వైఖరికి కారణం! `ముట్టిందెంత పైకం? `ప్రతిపక్షంలో వున్నప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి భూ ఆక్రమణపై స్పందించారు గుర్తుందా? `ప్రభుత్వ భూమి పరుల పాలైన సంగతి…

Read More

రావా దుర్గమ్మ.. తహరా పూర్ ప్రజలను సల్లంగా చూడు

మాజీ ఉపసర్పంచ్ కుక్కల బిక్షపతి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం మాందా రిపేట గ్రామంలో యువ చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను గ్రామ ప్రజలు,యువత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని తహరాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కుక్కల బిక్షపతి అన్నారు. తహరాపూర్ గ్రామంలో దుర్గామాత ఉత్సవాలను ప్రతి ఏటా యువ చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. కాగా గ్రామ మాజీ ఉప సర్పంచ్ బిక్షపతి తన వంతుగా యువ చైతన్య…

Read More
error: Content is protected !!