అట్ట హాసంగా ప్రారంభమైన జోన్ వన్ జోనల్ గేమ్స్ పాల్గొన్న 12 వందల మంది విద్యార్థులు

ముఖ్యాథిధిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంచిర్యాల జిల్లా బెల్లం పల్లి నేటిదాత్రి: విశిష్ట అథిదులుగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్ ఐఏయస్, సంక్షేమ గురుకులాల ఓఎస్డీ రమణారావు. బెల్లంపల్లి సిఓఈ లో అట్టహాసంగా ప్రారంభమైన జోనల్ గేమ్స్ పాల్గొన్న జోన్ వన్ (కాళేశ్వరం జోన్) 11 బాలుర గురుకులాలు సంక్షేమ విద్యార్ధులతో పండగ వాతావరణం సంతరించుకున్న సిఓఈ క్రీడామైదానం. దేశభక్రి ఉప్పొంగేలా సాగిన విద్యార్ధుల మార్చ్ ఫాస్ట్ అలరించిన విద్యార్ధుల నృత్యాలు. స్వయంగా…

Read More

నా కష్టాన్ని గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి

ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక.( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: నా కష్టాన్ని గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని రెడ్డిపల్లి, కొండపాక ,శ్రీరాముల పేట, పోతిరెడ్డిపల్లి , హిమ్మత్ నగర్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకటి ఆలోచించండి అక్క చెల్లెలు .. మీకు ఏ…

Read More

బతుకమ్మ వేడుకల్లో చిన్నారుల సందడి

మల్కాజిగిరి 12 అక్టోబర్ పువ్వుల పండుగగా ప్రసిద్ధిగాంచిన, బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి.శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ లోని సెయింట్ జాన్స్ హై స్కూల్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి స్కూల్ ప్రిన్సిపల్ రేబక మన్మోహన్, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు.

Read More

చెరువులో చాప పిల్లలను వదిలిన, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్. .

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన పంపిణీ ద్వార ఉచ్చిత చాప పిల్లలను నేడు జడ్చర్ల మున్సిపల్ పరిది కావేరమ్మ పేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వారికి ఇచ్చిన చాప పిల్లలను కావేరమ్మ పేట మచ్చ కారుల సంఘం సభ్యులతో కలిసి జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్. మున్సిపల్ పరిది 09 వ వార్డు లో అన్న నల్ల చెరువు ( మినీ…

Read More

ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు

శాయంపేట నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. మండలంలో అన్ని గ్రామాల్లో మధుసూదనా చారి అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ గ్రామాన స్వీట్లు పంపిణీ చేసి ఆయన అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో మదన్న కార్యకర్తలు, గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని బీబీనగర్ గ్రామానికి చెందిన పాత్లావత్ గోపాల్ (44) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాజాపూర్ మండల యువత విభాగం ప్రధాన కార్యదర్శి విజయ్ రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ…

Read More

లావణ్య మెగా ఫ్యామిలీకి ఎంత కట్నం తీసుకొస్తుందో తెలుసా..?

లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లోనే మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుంది . త్వరలో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుంది. వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చూస్తున్న టైం లోనే లవ్ లో పడ్డారు. ఆ ప్రేమను గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టి ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యారు. త్వరలోనే ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరగబోతుంది . ఇలాంటి క్రమంలోనే అసలు…

Read More

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న అక్షర స్కూల్

సెలవులే లేని బడి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణ ప్రభుత్వ నిర్ణయాలను భేకరత్ చేస్తున్న అక్షర పాఠశాలను పట్టించుకోని డిఈఓ చర్యలు తీసుకోవాలని విద్యార్థి జేఏసీ సంఘాల డిమాండ్ స్టేషన్ ఘనపూర్: జనగాం నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని బతుకమ్మకు మరియు దసరా పండుగకు ఎనలేని సముచిత స్థానాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న ఎలాంటి పండుగలకు ఇవ్వనని రోజులు సెలవులను ఇస్తూ తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన దసరా పండుగను ఘనంగా నిర్వహించాలని…

Read More

పీవైఎల్ బహిరంగ సభ విజయవంతం చేసిన యువతరానికి విప్లవ జేజేలు

గుండాల మండల అధ్యక్ష, కార్యదర్శులు సనప కుమార్, పూనెం మంగయ్య గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ మహాసభల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి గుండాల మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన యువతరానికి ,ప్రగతిశీల యువజన సంఘం గుండాల మండల కమిటీ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర…

Read More

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై

బిఆర్ఎస్ పార్టీలో చేరికలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన రాజాపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాజపూర్ మండల నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు. మంగలి యాదగిరి, మంగలి ఆంజనేయులు గార్లతో సహా దాదాపు 70 మంది సభ్యులు రాజపూర్ మండల కేంద్రంలో జరుగుతున్న మండల ముఖ్య నాయకుల సమావేశంలో బీఆర్ఎస్…

Read More

టి. కాంగ్రెస్‌కు వరుస షాక్ లు ఇక కష్టమే….

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది టీ హస్తంపార్టీకి. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పొన్నాల తన రాజీనామా లేఖను పంపించారు. జనగామ టికెట్ ఆశించిన పొన్నాల అసంతృప్తి వ్యక్తంచేస్తు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో పొన్నాల నీటి పారుదల శాఖామంత్రిగా పనిచేశారు.అలాగే…

Read More

మెదక్ కాంగ్రెస్ కు బిగ్ షాక్….

మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరిక రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. మెదక్ జిల్లా పిసిసి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి పట్టణ 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు జిల్లా బిఅర్ఎస్ అధ్యక్షురాలు ఎమ్మెల్యే శ్రీమతి. పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో వారి అనుచరులతో కలిసి శుక్రవారం రోజు మామిళ్ల స్వగృహంలో బిఅర్ఎస్ పార్టీ లో…

Read More

జీనెక్స్ సీడ్స్ వాడండి అధిక లాభం పొందండి

కంపెనీ ప్రతినిధి శ్రీ పాల్ రెడ్డి గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : జీనెక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైబ్రిడ్ మొక్కజొన్న సింహ (1134) వాడి అధిక లాభం పొందండి అని కంపెనీ ప్రతినిధి శ్రీపాల్ రెడ్డి అన్నారు. జీనెక్స్ సీడ్స్ హైబ్రిడ్ మొక్కజొన్న సింహ(1134)గుండాల మండలం యాపాలగడ్డ గ్రామానికి చెందిన ఈసం సమ్మయ్య వాడి మొక్కజొన్న మంచిగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. జీనెక్స్ కంపెనీ ఏర్పాటు చేసిన పోగ్రాంకు రైతులు 550 మందివచ్చారు. డీలర్స్…

Read More

ఎంపీ వద్దిరాజు ఇల్లందు పర్యటన

ఎంపీ రవిచంద్ర మంత్రి సత్యవతి,లోకసభ సభ్యురాలు కవిత, ఎమ్మెల్యే హరిప్రియలతో ఇల్లందులో సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధ్యక్షులు,ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 1న ఇల్లందు రానున్న సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ప్రజాప్రతినిధులు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ రవిచంద్ర మంత్రి సత్యవతి,లోకసభ సభ్యురాలు కవిత, ఎమ్మెల్యే హరిప్రియ బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 1వ తేదీన ఇల్లందులో పర్యటిస్తారు.ఈ…

Read More

మోకుదెబ్బ నర్సంపేట మండల కమిటి ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నర్సంపేట మండల కమిటీ ఎన్నిక డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.ముఖ్య అతిధులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనాంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్ హాజరయ్యారు. మండల గౌరవ అధ్యక్షులు గంధసిరి సాంబరాజు గౌడ్,మండల అధ్యక్షులు జనగాం మల్లికార్జున్,వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఖైరి బక్షపతిగౌడ్,కట్ల సుధాకర్ గౌడ్,ప్రధాన కార్యదర్శులు రాక రాజలింగం గౌడ్,పోషాల రాంబాబు గౌడ్, ఉపాధ్యక్షులు గౌడిశాల అశోక్ గౌడ్,బత్తని…

Read More

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మూసాపురి రమేష్ ప్రమాదవశాత్తు ఇంటిపై ఉన్న 33 కె.వి కరెంట్ లైన్ కు తాకి మరణించిన విషయం తెలుసుకొని రమేష్ పనిచేస్తున్న తన తోటి పాఠశాలఉపాధ్యాయ బృందం పదివేల రూపాయ లుమరియు పాఠశాల మేనేజ్మెంట్ పదివేల రూపాయలు మొత్తం కలిపి 20 వేల రూపాయల ఆర్థిక సాయం రమేష్ భార్య రమాదేవికి అందజేసిన కాకతీయ హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్…

Read More

ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పశువైద్యాధికారులు దుగ్గొండి విఏఎస్ పివిసి డాక్టర్ రామ్మోహన్, తిమ్మంపేట పివిసి డాక్టర్ బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా 78 పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేసి పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అలాగే నట్టల నివారణ మందులు పంపిణీ చేసి 2…

Read More

దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఆలయ కమిటీ

భవాని దీక్ష స్వీకరించే భక్తులు అర్చకులను సంప్రదించండి-ఆలయ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మొదలుకొని అశ్వయుజ శుద్ధ ఏకాదశి మంగళవారం వరకు శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అందుకుగాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అంగ రంగ వైభవoగా నిర్వహించుటకు కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆచార్యతమున ఉత్సవ దినములను నిర్వహించుటకు…

Read More

మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్.

బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. ఎన్నకల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం కర్ణాటకలో 40 శాతం కమిషన్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు 50 శాతం కమిషన్ ప్రభుత్వం ఉంది. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అంబికాపతి ఆరోజుల్లో 40 శాతం కమిషన్ పని చేసేవారు. నేడు అదే అంబికా పతి 50%…

Read More

బతుకమ్మలతో ఉపాధ్యాయులు విద్యార్థులు

బతుకమ్మలతో ఉపాధ్యాయులు విద్యార్థులు – పనికర పాఠశాలలో బతుకమ్మ వేడుకలు – బతుకమ్మ వేడుకలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని పనికర పాఠశాలలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మాట్లాడుతూ బ్రతకమ్మ పండగ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ నేతృత్వంలో పాఠశాల ఉపాధ్యాయులు అనిత సుకన్య ఆధ్వర్యంలో విద్యార్థులచే బతుకమ్మను పేర్చి తీరొక్క పూలతో విద్యార్థులు…

Read More
error: Content is protected !!