
అట్ట హాసంగా ప్రారంభమైన జోన్ వన్ జోనల్ గేమ్స్ పాల్గొన్న 12 వందల మంది విద్యార్థులు
ముఖ్యాథిధిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంచిర్యాల జిల్లా బెల్లం పల్లి నేటిదాత్రి: విశిష్ట అథిదులుగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్ ఐఏయస్, సంక్షేమ గురుకులాల ఓఎస్డీ రమణారావు. బెల్లంపల్లి సిఓఈ లో అట్టహాసంగా ప్రారంభమైన జోనల్ గేమ్స్ పాల్గొన్న జోన్ వన్ (కాళేశ్వరం జోన్) 11 బాలుర గురుకులాలు సంక్షేమ విద్యార్ధులతో పండగ వాతావరణం సంతరించుకున్న సిఓఈ క్రీడామైదానం. దేశభక్రి ఉప్పొంగేలా సాగిన విద్యార్ధుల మార్చ్ ఫాస్ట్ అలరించిన విద్యార్ధుల నృత్యాలు. స్వయంగా…