ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం పై బల నిరూపణ కు నోటీసు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా —————————————– ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం పై బల నిరూపణ కు నోటీసు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ◆ ఫిబ్రవరి 5న తేదీన బలపరీక్ష కోసం ప్రత్యేక సమావేశం నిర్వహణ ◆ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు ◆ 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీని జనవరి 11న…

Read More

ప్రజ్వాల సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ

బలరామకృష్ణ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు పజ్వాల ప్రాజెక్టు మేనేజర్ బలరామకృష్ణ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది అనంతరం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ లైంగిక వ్యాపారానికి వ్యభిచార గృహాలకు అక్రమంగా తరలించబడినరని అంచనా ఇందులో చిన్న పిల్లలు అమ్మాయిలు మహిళలు అబ్బాయిలు కూడా ఉన్నారు ప్రతి సంవత్సర సుమారు పది లక్షల మంది చిన్నపిల్లలు వ్యభిచారంలోకి దింపబడుతున్నారని…

Read More

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి మృతి

రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి. గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలో శుక్రవారం జరిగింది. రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన యాదగిరి (53) మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. 1995 బ్యాచ్ కి చెందిన యాదగిరి గురువారం రాత్రి గుండె పోటు రావడంతో కుటుంబీకులు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి 8:50లకు నిమిషాలు తరలించారు. గుండె పోటు తీవ్రత దృష్ట్యా స్థానిక వైద్యులు హైదరాబాద్ సిఫార్సు…

Read More

వ్యవసాయ కూలిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి

వీణవంక, (కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామంలో వ్యవసాయ కూలి గా పనిచేస్తున్న దూకిరే రాజు వయస్సు 30 కొన్ని రోజుల నుండి అనారోగ్యంగా ఉండగా అనంతరం అతడు కూలి పనులకు పోగా హఠాత్తుగా పొలంలో కింద పడిపోయిన వెంటనే మృతి చెందాడు అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై వంశీకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినారు.

Read More

నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డి

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డి ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు బదిలీపై రుద్రంగి వెళ్ళగా ఆయన స్థానంలో తంగళ్ళపల్లిమండల ఎస్సైగా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో శాంతిభద్రతలకు పరిరక్షణకు కృషి చేస్తామని జూదం అక్రమముద్యం తదితర అసాంఘిక కార్యపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మండలంలోని ప్రజలు అందరు…

Read More

చర్లపల్లి విద్యార్థులకు ఉత్తర అమెరికా సంఘం(తానా) ప్రశంసా పత్రాలు

నడి కూడ,నేటి ధాత్రి: విద్యార్థుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి దైవ స్వరూపులు, త్రిమూర్తులైన అమ్మా,నాన్న, గురువుల పాత్ర నిర్వచనీయమైందని నూతి వేణుగోపాల స్వామి అన్నారు. నడికూడ మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వందే విశ్వమాతరం కార్యక్రమంలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహించిన అమ్మా,నాన్న, గురువు శతక పధ్యార్చన పోటీలలో ప్రశంస పత్రాలు పొందిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన స్కూల్ కాంప్లెక్స్ రాయపర్తి ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాల స్వామి పాల్గొన్నారు….

Read More

కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేయదు

బుర్ర కొమురయ్య గౌడ్ చల్లూరు మధు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు బుర్ర కొమురయ్య గౌడ్ చల్లూరు మధు ఇస్లావత్ దేవ్ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అసత్య ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నాయకులపై చేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి…

Read More

అర్బన్ హెచ్ ఏ నాగరాణితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించిన రోడ్ల వెంకటేష్గౌడ్

కూకట్పల్లి జనవరి 19 నేటి ధాత్రి త్రి ఇంచార్జి 124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ న గర్ ఫేస్ 2 లో గల బతుకమ్మా పార్క్ పరిసరాలలో ఉన్న స్థలంలో కొంత మంది ఆకతాయిలు నిప్పు పెట్టడం తో చెట్లు కాలిపోయిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న డివి జిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అర్బన్ హెచ్ ఏనాగరాణి తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరే టర్ మాట్లాడుతూ ఈ…

Read More

రాజుపేట కేంద్రంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను తక్షణమే ఏర్పాటు చేయాలి

డివైఎఫ్ఐ మండల నాయకులు డెక్క జయకృష్ణ మంగపేట నేటి ధాత్రి మండలం లోని రాజపేట గ్రామంలో కెనరా బ్యాంక్ ఉంది, కాని స్టేట్ బ్యాంక్ లేకపోవడం తో స్టేట్ బ్యాంకు ఖాతా దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ మండల నాయకులు డెక్క జయకృష్ణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండలంలోని కమలాపురం గ్రామంలో, ఏటూరు నాగారం మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

Read More

ఇదేం పద్ధతి మంత్రి గారు ?

నూతన గ్రామపంచాయతీ భవనాల్లో గ్రామ సర్పంచుల పేర్లు లేకుండా చేసే కుట్ర… చెక్కుల పంపిణీ వసుళ్లలో ఎవరి భాగం ఎంత చెప్పాలి…. రైతులకు సాగునీరుతో పాటు దళిత బంధు ఇవ్వకుంటే ఆందోళన తప్పదు… హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి… నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామపంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. గత ప్రభుత్వం హయాంలో పలు గ్రామాల్లో నూతన…

Read More

స్వచ్చంద సంస్థలకు ఆదర్శం బాలవికాస

ప్రజా భవన్ – 19-01-2024 బాల వికాస పతకాలు ఆలోచనలు రేకిత్తిస్తాయి.. బాల వికాస వినూత్న ఒరవడితో నిర్మితమైన అనేక పథకాలు ప్రభుత్వాలకు పలు శిక్షణ కార్యక్రమాల ద్వారా సమర్థ నాయకులుగా తీర్చిదిద్దిన బాల వికాస మూఢ నమ్మకాలను ప్రారదోలడంలో ముందున్న బాల వికాస ఆదర్శనమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఫాతిమానగర్ లోని పిడిటిసి ట్రైనింగ్ సెంటర్లో సమర్థ సుస్థిరాభివృద్ధి అనే అంశం పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…

Read More

రోడ్డుకు అడ్డంగా వేసిన పందిళ్లను వ్యాపారులు తొలగించాలి

అడ్డంగా వేసిన పందిళ్లను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మెయిన్ రోడ్ వెల్లంపల్లి రోడ్,హన్మకొండ రోడ్, భూపాలపల్లి రోడ్ హుజురాబాద్ రోడ్ లోని వ్యాపారస్తులకు,చిరు వ్యాపారులకు అందరికీ రోడ్ బౌండరీలో అనధికారికంగా వేసిన రేకుల షెడ్లు,పందిర్లు, బోర్డులు మరియు సామాన్లు పెట్టడం వలన వాహనదారులకు,షాప్ లోకి వచ్చే కస్టమర్లకు ఇబ్బంది కలుగుతు రోడ్డు ప్రమాదాలు జరుగుచున్నవని ఫిర్యాదులు వస్తున్నాయని తెలియచేసినప్పటికి ఎవ్వరు స్పందించకపోయినప్పటికి శుక్రవారం రోజున ప్రభుత్వ జూనియర్ కాలేజ్…

Read More

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయులు

వనపర్తి నేటిదాత్రి : జిల్లా కేంద్రంలో ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి బాలకృష్ణ, నేటి ధాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ ల మాతృ మూర్తి సులోచనమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ పాత్రికేయులు జయ ప్రకాష్, సాక్షి జిల్లా ఇంచార్జి. బోలెమోని రమేష్,ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి బి. లక్ష్మణ్, ఎన్ టి వి అంజి, 3 టి వి అశోక్ రెడ్డి, అమ్మ న్యూస్. ఈశ్వర్, జై తెలంగాణ….

Read More

మొద్దు నిద్ర వీడని మండల పంచాయతీ అధికారులు

అనధికారిక లేఅవుట్లపై పర్యవేక్షణ కరువు స్థానిక సంస్థల ఆదాయం కోల్పోతున్న అధికారుల వైనంపై ప్రజలలో అనుమానాలు రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రామడుగు మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అదే స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నూతన పోకడలను కోనసాగించింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, వెదిర, దేశరాజుపల్లి, షానగర్, రామడుగు, గుండి, గోపాలరావుపేటతోపాటు మోతె, కొరటపల్లి, కొక్కెరకుంట, వన్నారం గ్రామాలలో అనుమతులు లేని లేఅవుట్లు విచ్చలవిడిగా నెలకొన్నాయి….

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఓటు నమోదు చేసుకోండి

గతంలో చేసుకున్న మళ్లీ ఫ్రెష్ గా ఓటు చేసుకున్న వారికే ఓటు హక్కు ఉంటుంది 👉 టీ.జి.ఫ్ రాష్ట్ర అధ్యక్షులు చిర్రా రాజు గౌడ్ *2020 సెప్టెంబర్ 1 వరకు ఏదైనా డిగ్రీ పాసైన గ్రాడ్యుయేట్స్ అందరు రాబోయే వరంగల్, ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో మీరు ఓటు వేయాలంటే మీ ఓటు నమోదు చేసుకోవాల ఈ రోజు యూనివర్శిటీ కామర్స్ విభాగంలో డా,, మాదాసి కనకయ్య ఆధ్వర్యంలో దరఖాస్తు ఫారం విడుదల చేయడం…

Read More

చందుర్తి నూతన ఎస్సైగా వెంకటేశ్వర్లు శుక్రవారం పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరణ.

చందుర్తి, నేటిధాత్రి: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు 100 డయల్ వినియోగించుకోవాలని సూచించారు. మండలంలో శాంతి భద్రతలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు

Read More

బాల వికాస పతకాలు ఆలోచనలు రేకిత్తిస్తాయి.. స్వచ్చంద సంస్థలకు ఆదర్శం బాలవికాస…

ప్రజా భవన్ – 19-01-2024 బాల వికాస వినూత్న ఒరవడితో నిర్మితమైన అనేక పథకాలు ప్రభుత్వాలకు పలు శిక్షణ కార్యక్రమాల ద్వారా సమర్థ నాయకులుగా తీర్చిదిద్దిన బాల వికాస మూఢ నమ్మకాలను ప్రారదోలడంలో ముందున్న బాల వికాస ఆదర్శనమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఫాతిమానగర్ లోని పిడిటిసి ట్రైనింగ్ సెంటర్లో సమర్థ సుస్థిరాభివృద్ధి అనే అంశం పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వినూత్న కార్యక్రమం చేపట్టిన…

Read More

క్రికెట్ పోటీలు ప్రారంభించిన కోడి అంతయ్య

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం గండి లచ్చ పేట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను స్థానిక వైస్ ఎంపీపీ జింగిటి అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఇట్టి పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి తంగళ్ళపల్లి ఎంపిటిసి కోడి అంతయ్య క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండి లచ్చపేట గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గండి లచ్చపేట గ్రామంలో వైస్ ఎంపీపీ అంజయ్య ఆధ్వర్యంలో పోటీలు ప్రారంభించడం జరిగిందని…

Read More

రోడ్డు భవనాల శాఖ మంత్రి ని కలిసిన దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున హైదరాబాద్ బంజారాహిల్స్ లో టాస్పాండ్ లో సినిమా పరిశ్రమ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి బొకే అందచేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

పేదలకు విదేశీ విద్య వెలగపండే..నా?

https://epaper.netidhatri.com/ `5 లక్షలిస్తేనే సంతకం పడేనా? `మంత్రి పొన్నం దీనిపై దృష్టి పెడతారా? `తన టేబుల్‌ మీద వున్న ఫైలుపై సంతకం చేస్తారా? `మంత్రికి తెలిసి జరుగుతోందా! `తెలియకుండానే ఫైల్‌ రెడీ అయ్యిందా? `బిసి.వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్‌, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ సెక్షన్‌ బాగోతం! `గతంలో 2 లక్షలకు నడిచిన వ్యవహరం. `ప్రభుత్వం మారడంతో 5 ఐదులక్షలకు పెంచిన బేరం. హైదరబాద్‌,నేటిధాత్రి: పేదల సంక్షేమ కోసం ప్రభుత్వాలు కేటాయించే కొన్ని నిధులు దుర్వినియోగం కావడం చూస్తూనే వుంటాం. పేదల కోసం…

Read More
error: Content is protected !!