బూత్ లెవెల్ శిక్షణ కార్యక్రమానికి తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు

బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖరిగే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరం కి తరలి వెళ్లిన బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులు..ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పులి లక్ష్మి పతి గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు ముదం శ్రీనివాస్,చంద్రగిరి…

Read More

నేటి ధాత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించిన తహశీల్దార్

హసన్ పర్తి/ నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం తహశీల్దార్ కార్యాలయంలో నేటి ధాత్రి దినపత్రిక క్యాలెండర్ ను మండల తహసీల్దార్ & జాయింట్ రిజిస్టర్ చల్ల ప్రసాద్ ఆవిష్కరించారు. ఆనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల యం పి డి ఓ మాట్లాడుతు మండల కార్యాలయ సిబ్బంది తో ప్రతిజ్ఞ చేశారు భారత దేశ పౌరుల మైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో మన దేశ సాంప్రదాయమును స్వేచ్చాయుత నిష్పక్షపాత ప్రశాంత…

Read More

గుండెపూడి రామాలయంలో విగ్రహాల రికవరీ

పగలు పాతఇనుపసామాన్లు,రాత్రి దొంగతనాలు – వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు – దొంగిలించిన సొత్తు రికవరి – వివరాలు వెల్లడించిన తొర్రుర్ డీఎస్పీ వెంకటేశ్వర బాబు మరిపెడ నేటి ధాత్రి. తొర్రుర్ డివిజన్ వ్యాప్తంగా ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను తొర్రుర్ డివిజన్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. కేసులకు సంబంధించిన వివరాలను తొర్రుర్ డీఎస్పీ వెంకటేశ్వర బాబు డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం టీచర్స్ కాలనీకి చెందిన ఆవుల…

Read More

గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సర్పంచ్

నడికూడ,నేటి ధాత్రి: నడికూడ గ్రామ సర్పంచ్ గా ఎన్నిక గురువారంతో 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు మరియు సర్పంచ్ గా ఎన్నుకున్న నడికూడ గ్రామ ప్రజలకు, నడికూడ గ్రామ అభివృద్ధి కోసం నేను ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన నా వెన్నంటి నడిచిన ఉప సర్పంచ్, కిన్నెర మణి, మరియు గ్రామ పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు అన్ని విధాలుగా అభివృద్ధి కోసం నిరంతరం ప్రోత్సహించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా…

Read More

ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న మండల తహసిల్దార్ తిరుమలరావు వీణవంక, ( కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులచే అధికారులు ర్యాలీగా బయలుదేరి, బస్టాండ్ కూడలి వద్ద చేరుకొని , మానవహారం ఏర్పడి, ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు వీణవంక గ్రామంలోని వృద్ధ ఓటర్లకు అధికారులు పూలమాలవేసి,శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం తహసిల్దార్ తిరుమల్ రావు మాట్లాడుతూ…సామాన్యుడికి ఓటు హక్కు వజ్రాయుధం అంటూ, ఓటు మనందరి హక్కు అని, 18 సంవత్సరాల పైబడిన ప్రతి…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చల్లా వంశీచంద్ రెడ్డి భేటీ

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కాంగ్రెస్ పార్టీ కార్య సమితి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి భేటీఅయ్యారు. పాలమూరు జిల్లాలో అభివృద్ధిపై ఇరువురు సుదీర్ఘ చర్చ చేసారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు, అనుమతులపై చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రత్యేకించి జిల్లాలో సాగునీరు, ఉద్యోగ ఉపాధి కల్పన,…

Read More

దత్తాత్రేయ ఆలయానికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం

జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ కుస రవీందర్ బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలము, వరదవెల్లి గ్రామములో స్వయంబుగా వెలసిన దత్తాత్రేయ స్వామి దేవాలయ అభివృద్ధి మరియు రవాణా సౌకర్యము గురించి.భారతదేశంలోని రాహుశయన దత్తాత్రేయ స్వామి 500 సరాల క్రితం శ్రీ వెంకట అవదూత ఘోర తపస్సు చేయగా స్వయంబు దత్తాత్రేయ స్వామి గా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలము, వరదవెల్లి గ్రామములో స్వయంబుగా వెలసినారు. ఎన్నో సంవత్సరాల నుండి…

Read More

కమ్యూనిటీ సెంటర్ సిసి నీ అడ్డుకున్న మహిళ సంఘాలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల లోని చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధి లోని మహిళా సంఘాలకి వచ్చిన కుట్టు మిషన్ లని కమ్యూనిటీ సెంటర్ సి సి శకుంతల మేడం తరలించే క్రమంలో గ్రామం లోని మహిళా సంఘ సభ్యులు అడ్డుకున్నారు. మొత్తం 45 కుట్టు మిషన్ డ్లు గాను ప్రస్తుతం ఉన్నవి 37 మిషన్స్ మాత్రమే ఉన్నాయి మిగతా సమాచారం లేదు ఇవి పార్టీ లాకు అతీతంగా చెల్పూర్ గ్రామంలోని వాళ్లకే పంపిణీ చేయాలని…

Read More

జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పెసరు విజయచెందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి గురువారం రోజున పరకాల పట్టణంలోని గణపతి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో భాగంగ యువకులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి,డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నవ ఓటర్లను ఉద్దేశించి మార్గ నిర్దేశం చేశారు.భారతీయ జనతా పార్టీ…

Read More

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి – తాహశీల్దార్ భాస్కర్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోడల్ స్కూల్లో కాలేజీ విద్యార్థులచే జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, నిజాయితీగా ఓటు వేయాలని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ఓటు విలువ తెలుసుకో భవిష్యత్తును మలుచుకో అని పిలుపునిచ్చారు. తహసిల్దార్ బి భాస్కర్, డిప్యూటీ తహసిల్దార్ అరుణ్ కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వనిజ, ఆర్ఐ బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

Read More

అవార్డు గ్రహీతలకు ఎమ్మార్వో శుభాకాంక్షలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో ఎమ్మార్వో కార్యాలయం లో నలుగురికి 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, గణపురం మండలమునకు సంబంధించి ఉత్తమ బి ఎల్ ఓ అవార్డు గా మైలారం గ్రామానికి చెందిన రంజిత్ (కారోబార్) గణపురం గ్రామానికి చెందిన O. మౌనిక (ఆశ వర్కర్) ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా పేర్ల హరీష్ కుమార్ మరియు ఉత్తమ బి ఎల్ ఓ సూపర్ వైజర్ గా ఏ ఆర్ ఐ మమ్మద్…

Read More

75వ భారత గణతంత్ర దినోత్సవ్- నినాదం విక్షిత్ భారత్

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ సంవత్సరాల భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిష్ పరిపాలన, సంకేళ్ళ నుండి భారతమాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం పొందినది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 1949 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి భారతదేశంను “పూర్ణ స్వరాజ్”గా ప్రకటించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి…

Read More

నూతన వస్త్రాలంక కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు

ఈరోజు ముత్తారం మండలం లక్కారం గ్రామం లో కంప మోహన్ దేవలత కూతురు నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమం లో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొని చిన్నారి ని ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్,మచ్చుపేట సర్పంచ్ మెడగొని సతీష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు గోడేటి హరీష్, సీనియర్ నాయకులు దశరథం రాంబాబు ,తాళ్లపల్లి చంద్రమౌళి…

Read More

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్

మంథని :- నేటి ధాత్రి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరిశీలించారు రోగులకు అందిస్తున్న సేవలు, ఇతర సదుపాయాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అడిగి తెలుసుకున్నారు. మందులు, ఆహారం అందుబాటులోనే ఉన్నాయా..అని ఆరా తీశారు. దవాఖానాలో రోగులు, అటెండెంట్లకు అందిస్తున్న ఆహారంపై ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడాతూ నూతన ప్రభుత్వం ఏర్పడినందున ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులను…

Read More

వీగిన అవిశ్వాసం…

మళ్ళీ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు పై పెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోయింది. గురువారం ఉదయం 10 గంటలకు జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానానికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు గురువారం 10 గంటలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. కానీ.. 10 గంటల…

Read More

హైదరాబాద్ బూత్ స్థాయి సమావేశంలో.కొల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశంలో పాల్గొన్న కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ఎజెంట్ల సమావేశంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బ్లాక్ అద్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు,నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అద్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హాజరై రానున్న…

Read More

ఐ ఎం ఎ ప్రెసిడెంట్ డా.కాళీప్రసాద్ తో నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ

హన్మకొండ, నేటిధాత్రి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల కాళీప్రసాద్ తో నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మెడికల్ విభాగంలో డాక్టర్ల చేత ఎన్నుకోబడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినందుకుగాను అదేవిధంగా మెడికల్ విభాగం విలేకరులకు సపోర్ట్ చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఉచితంగా వైద్యం అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ ఖాళీప్రసాద్ కి నేటిధాత్రి విలేకరులు కృతజ్ఞతలు తెలియజేశారు, డాక్టర్ తో నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరించడం…

Read More

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని చింతకుంట తండాలో నూతన నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. లాంచనంగా ప్రారంభించారు. అనంతరం గుండేడు గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ…

Read More

అవార్డు సాధించన చిన్నారి ప్రదీక్షను ఆశీర్వ దించిన కూకట్పల్లి ఎమ్మెల్యే

కూకట్పల్లి జనవరి 25, నేటి ధాత్రి ఇన్చార్జి 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధి లోని రాజీవ్ గాంధీ నగర్ లో నివా సం ఉంటున్న ఆర్ పి వరలక్ష్మి కూ తురు చిన్నారి ప్రదీక్ష, కుమారి ప్రణ వి నేతృత్వంలో మానస డాన్స్ ఆఫ్ అకాడమీ తరపున అండమాన్లో కూచిపూడి నృత్యం అభినయించి నృత్య ప్రదర్శన ద్వారా నేషనల్ అవార్డు సాధించన సందర్భంగా చిన్నారి ప్రదీక్షను కూకట్పల్లి శాసనస భ్యులు మాధవరం కృష్ణారావు ఆల్విన్ కాలనీ డివిజన్…

Read More

జమ్మికుంట మునిసిపాలిటీపై మరోసారి బిఆర్ఎస్ జెండా

బిఆర్ఎస్ పార్టీకి సహకరించిన 28 మంది కౌన్సిలర్లకు ధన్యవాదాలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయిందని, జమ్మికుంట మున్సిపాలిటీ పై మరోసారి బిఆర్ఎస్ జెండా ఎగిరిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం అన్ని…

Read More
error: Content is protected !!