రాజన్న భక్తుల వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం

ఇన్చార్జి ఈవో పర్యవేక్షణ లేక భక్తుల ఆగచాట్లు వేములవాడ నేటి ధాత్రి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం అంటే ఎంతో ప్రాముఖ్యత చారిత్ర కలిగిన ఆలయం నిత్యం వేలాదిమంది భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది స్వామివారి దర్శనానికి ఎక్కువగా పేద మధ్యతరగతి భక్తులే అధికంగా వస్తుంటారు అయితే భక్తులకు మాత్రం ఆరా కొర వసతులే ఉన్నాయి అధికారులపై పర్యవేక్షణ చేయవలసిన ఆలయ ఈవో పట్టించుకోకపోవడంతో భక్తుల కష్టాలను తీర్చే వారే లేకుండా పోయారు త్వరలో జరగనున్న సమ్మక్క…

Read More

అర్చక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెంకటరమణాచారి

చందుర్తి, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే కందాలై వెంకటరమణ చారి సోమవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వెంకటరమణ చారి మాట్లాడుతూ ఈ అవకాశం నాకు కల్పించిన జిల్లా మరియు రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరింత పనిచేస్తూ అర్చక సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లడమే నా ఉద్దేశమని ఆయన అన్నారు ఈ…

Read More

గాంధీజీ కలలు కన్నా రామరాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది

డిసిసి ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్. చందుర్తి, నేటిధాత్రి: జనవరి 30 మంగళవారం గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు…. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ వ్యక్తి అయిన మహాత్మా గాంధీ దేశ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి దేశాన్ని విడిపించిన మహనీయుడని అన్నారు.. గాంధీ…

Read More

సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నుండి సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపందా) పార్టీలో చేరికలు

పార్టీ రాష్ట్ర నేతలు గుమ్మడి, రాయల, నాయిని గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాలమండల పరిధిలోని పోతిరెడ్డిగూడెం గ్రామంలో 21 కుటుంబాలు, 60 మంది ప్రజలు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నుండి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపందా) పార్టీలో మంగళవారం చేరారు. పోతిరెడ్డిగూడెం గ్రామ సీనియర్ నాయకులు పూనెం లక్ష్మయ్య, వూకె శ్రావణ్, ఈసం లక్ష్మీనారాయణ, పూనెం చలపతిరావు, పూనెం ప్రభాకర్, వాగబోయిన సారయ్య, వాగబోయిన మోహన్ రావు, ఊకే వెంకన్న, మోకాళ్ళ పోతయ్య, పూనెం అలివేందర్,…

Read More

మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

నడికూడ,నేటి ధాత్రి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మహాత్మా గాంధీ 76 వ వర్ధంతి సందర్భంగా నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ జాతిపిత మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరo మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా మలుచుకుని ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన గొప్ప మహానీయులు గాంధీజీ, స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా చేసిన ధీశాలి మహాత్మా గాంధీ…

Read More

జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపికైన గౌతమి విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ మురళి #నెక్కొండ , నేటి ధాత్రి:మండల కేంద్రంలోని గౌతమి విద్యానికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో టాపర్ గా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ అనంతుల మురళీధర్, ప్రిన్సిపల్ కల్పనలు తెలిపారు. మంగళవారం నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ సంబురాలలో భాగంగా నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రైవేట్ పాఠశాలల విభాగంలో గౌతమీ విద్యానికేతన్కు చెందిన ముగ్గురు విద్యార్థుల…

Read More

రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులను అభినందించిన ఎంఈఓ .

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వ్యాసరచన ,స్పెల్వ్విజార్డు టాలెంట్ టెస్ట్, గేమ్స్ ఇలా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను ఎంఈఓ కోడెపాక రఘుపతి అభినందించారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటిలో డెమోక్రసీ అండ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనే అంశంలో ఎస్.సంజయ్ మండల స్థాయిలో ఎంపికై జిల్లా అడిషనల్ కలెక్టర్ చే బహుమతి పొందారు.మోడల్ స్కూల్ చిట్యాలలో నిర్వహించిన మండల…

Read More

బీఆర్ఎస్ పార్టీకి డాక్టర్ రాణా రాజీనామా..

# రాజీనామా చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దికి లేఖ. # సహకరించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు # బీఆర్ఎస్ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట బీఆర్ఎస్ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి లేఖ రాశారు.గతంలో నుండి బీఆర్ఎస్‌లో చేరిన రాణా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.నియోజకవర్గం వ్యాప్తంగా యూత్…

Read More

కొడిమ్యాల తహసిల్దార్ కార్యాలయానికి నేమ్ బోర్డ్?

కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయానికి నేమ్ బోర్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండల పరిషత్ కార్యాలయం, ఐకెపి, తహసీల్దార్ కార్యాలయాలు పక్కపక్కనే ఉండడంతో పాటు తాసిల్దార్ కార్యాలయానికి నేమ్ బోర్డు లేకపోవడంతో పని నిమిత్తం కార్యాలయానికి వెళ్లే ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. నిత్యం విధులకు హాజరవుతున్న అధికారుల సైతం నేమ్ బోర్డు ఏర్పాటుపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి నేమ్ బోర్డు ఏర్పాటు…

Read More

రోడ్డుకు ఇరువైపులా కమ్మేస్తున్న కంపచెట్లు

ప్రధాన రోడ్డుపై తరచూ ప్రమాదాలు. కారువచ్చినా దారి ఇవ్వలేని పరిస్థితి అదే మార్గంలోనే ఎమ్మెల్యే ఎంపీ ప్రయాణం. పట్టించుకోని అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మండలకేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో వాహనదారులకు అసౌకర్యంగా మారింది. ఆర్‌అండ్‌బీ అధికారులు కంపచెట్లు తొలగించక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. వివరాల్లోకి వెళితే నవాబుపేట మండల కేంద్రం నుండి మహబూబ్ నగర్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లు ప్రమాదకరంగా…

Read More

సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి.

మహాత్మా గాంధీ ప్రపంచానికి ఆదర్శం. ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా మహాత్మా గాంధీ నిలిచారని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు అన్నారు. మంగళవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫోరం అధ్యక్షులు నర్సింలు…

Read More

ప్రిన్సిపాల్ మరియు ఆర్సిఓ మీద చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ డిమాండ్ హన్మకొండ, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మృతి పట్ల నిర్లక్ష్యం వివరించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సంబంధిత జిల్లా (ఆర్ సి ఓ) కోఆర్డినేటర్ పై చర్యలు ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ట్విట్టర్ వాట్సప్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి…

Read More

పడకల్ ప్రాథమిక పాఠశాలకు జల్లెళ్ళ కిరణ్ కుమార్ 25000 విలువ గల వస్తువుల విరాళం

ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండలంలోని గుల్లకోట కు చెందిన జల్లెల్ల కిరణ్ కుమార్.ప్రాథమిక పాఠశాల పడకల్ కు 25000 రూపాయల విలువ గల 25టీ షర్ట్స్,25 స్కూల్ బ్యాగ్స్,25 ప్లేట్స్,5 కుర్చీలు,1 గ్రీన్ చాక్ బోర్డు,1 డ్రమ్,1 బుక్స్ ఐరన్ రాక్,1 ఎస్ టైప్ కుర్చీ విరాళంగా ఇవ్వడం జరిగింది..ఈ సందర్భంగా వారికి గ్రామ సర్పంచ్ ,ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందిలావణ్య-విష్ణు, ప్రధానోపాధ్యాయులు రవికుమార్,వార్డు సభ్యులు తాళ్లపెళ్లి మల్లేశం,జల్లెల్ల…

Read More

ఇండో, నేపాల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ రెఫరీ జడ్జిగా అబ్దుల్ మన్నన్

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కరీంనగర్ పట్టణంలో ఫిబ్రవరి 3, 4వ తేదీలలో జరిగే ఇండో, నేపాల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ జరగనున్నాయి. ఈ కరాటే పోటీలలో వేములవాడకు చెందిన సీనియర్ మాస్టర్ అబ్దుల్ మన్నన్ రెఫ్రి జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ చైతన్య స్కూల్ శిక్షణ ఇస్తున్న అబ్దుల్ మన్నన్ కు శ్రీ చైతన్య సంస్థల ఏజీఎం ముద్రకోల రాజు శుక్రవారం బోకే అందజేసి, శాలువాతో ఘనంగా…

Read More

రేపు కమలాపూర్ రానున్న మంత్రి పొన్నం…

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలము లో బుధవారం రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం నకు విచ్చేస్తున్న ట్లూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.మండలంలోని శంభునిపల్లి,కానిపర్తి,దేశ రాజ్ పల్లి,మాధన్నపెట్ లో గత ప్రభుత్వ హాయంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయితీ భవనాలు తో పాటు పలు మహిళా సంఘా భవనాలు ప్రారంభిస్తారని,వీటితో పాటు పలు పనులకు…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!!

నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం!! బ్యూటీ షియన్ శిక్షణకు సంబందించి సర్టిఫికేట్ ల పంపిణీ జగిత్యాల నేటి ధాత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు వెల్గటూర్ మండలం వెల్గటూర్ గ్రామ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం నుండి శిక్షణ పూర్తి చేసుకున్న బ్యూటీషన్ కోర్సుకు సంబందించిన సర్టిఫికెట్లను…

Read More

ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మనువాద మతోన్మాదం

# బిజెపి మోడీ పాలనకు చరమగీతం పాడాలి # ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ నర్సంపేట నేటిధాత్రి : ప్రధాని మోడీపాలనలో దేశ ప్రజాస్వామ్యం,వ్యక్తిస్వేచ్ఛ,హక్కులు పెను ప్రమాదంలో ఉన్నాయని, ఎన్నికల లబ్ధి కోసం ఫాసిజాన్ని రెచ్చగొడుతూ మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు బిజెపి మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ (సిసిసి) పిలుపుమేరకు ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ‘ముంచుకొస్తున్న మతోన్మాద మనువాద ముప్పు-లౌకిక శక్తుల పాత్ర’ అనే…

Read More

సింగరేణి ఉద్యోగుల ఫెడరేషన్ సంఘo రాష్ట్ర అధ్యక్షులుగా నర్సయ్య

భూపాలపల్లి నేటిధాత్రి ఎమ్మార్పీఎస్ టిఎస్ అనుబంధ సింగరేణి ఉద్యోగుల ఫెడరేషన్ సంఘo రాష్ట్ర అధ్యక్షులుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రేగుంట నర్సయ్య మాదిగను నియమించిన ఎమ్మార్పీఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ నియామక పత్రం నర్సయ్య మాదిగకి అందజేశారు. ఈ సందర్బంగా నర్సయ్య మాదిగ మాట్లాడుతూ సంఘము ఏ బాధ్యతలు అప్పగించిన పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని,సంఘము బలోపేతం చేయడం కోసం కృషిచేస్తానని అన్నారు. అనంతరం నర్సయ్య మాదిగకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా…

Read More

పాత్రికేయుని కుటుంబాన్ని పరామర్శించిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలో నమస్తే తెలంగాణ పాత్రికేయ మిత్రుడు దేవర్నేని శ్రీధర్ రావు తల్లి ప్రమీల ఇటీవల మరణించగా ప్రమీల ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముత్తారం మండలం మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం,మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఈ కార్యక్రమంలో ముత్తారం సర్పంచ్ తూటి రజిత-రఫీ,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడి కొండాల్ రెడ్డి, డాక్టర్ చారి,కోల…

Read More

నేటి ధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో నేటి దాత్రి దినపత్రిక ను జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు లోకల్ బాడీస్ ఆశిష్ సంగ్వాన్ తిరుపతిరావు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి డి పి ఆర్ ఓ సీతారాం రెడ్ క్రాస్ ఈసీ మెంబర్ గోనూరు యాదగిరి గుప్తా అధికారులు నేటి ధాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ సీనియర్ విలేఖరి పోలిశెట్టి…

Read More
error: Content is protected !!