రోడ్డుకు ఇరువైపులా కమ్మేస్తున్న కంపచెట్లు

ప్రధాన రోడ్డుపై తరచూ ప్రమాదాలు. కారువచ్చినా దారి ఇవ్వలేని పరిస్థితి అదే మార్గంలోనే ఎమ్మెల్యే ఎంపీ ప్రయాణం. పట్టించుకోని అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మండలకేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో వాహనదారులకు అసౌకర్యంగా మారింది. ఆర్‌అండ్‌బీ అధికారులు కంపచెట్లు తొలగించక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. వివరాల్లోకి వెళితే నవాబుపేట మండల కేంద్రం నుండి మహబూబ్ నగర్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లు ప్రమాదకరంగా…

Read More

సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి.

మహాత్మా గాంధీ ప్రపంచానికి ఆదర్శం. ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా మహాత్మా గాంధీ నిలిచారని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు అన్నారు. మంగళవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫోరం అధ్యక్షులు నర్సింలు…

Read More

ప్రిన్సిపాల్ మరియు ఆర్సిఓ మీద చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ డిమాండ్ హన్మకొండ, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మృతి పట్ల నిర్లక్ష్యం వివరించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సంబంధిత జిల్లా (ఆర్ సి ఓ) కోఆర్డినేటర్ పై చర్యలు ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ట్విట్టర్ వాట్సప్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి…

Read More

పడకల్ ప్రాథమిక పాఠశాలకు జల్లెళ్ళ కిరణ్ కుమార్ 25000 విలువ గల వస్తువుల విరాళం

ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండలంలోని గుల్లకోట కు చెందిన జల్లెల్ల కిరణ్ కుమార్.ప్రాథమిక పాఠశాల పడకల్ కు 25000 రూపాయల విలువ గల 25టీ షర్ట్స్,25 స్కూల్ బ్యాగ్స్,25 ప్లేట్స్,5 కుర్చీలు,1 గ్రీన్ చాక్ బోర్డు,1 డ్రమ్,1 బుక్స్ ఐరన్ రాక్,1 ఎస్ టైప్ కుర్చీ విరాళంగా ఇవ్వడం జరిగింది..ఈ సందర్భంగా వారికి గ్రామ సర్పంచ్ ,ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందిలావణ్య-విష్ణు, ప్రధానోపాధ్యాయులు రవికుమార్,వార్డు సభ్యులు తాళ్లపెళ్లి మల్లేశం,జల్లెల్ల…

Read More

ఇండో, నేపాల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ రెఫరీ జడ్జిగా అబ్దుల్ మన్నన్

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కరీంనగర్ పట్టణంలో ఫిబ్రవరి 3, 4వ తేదీలలో జరిగే ఇండో, నేపాల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ జరగనున్నాయి. ఈ కరాటే పోటీలలో వేములవాడకు చెందిన సీనియర్ మాస్టర్ అబ్దుల్ మన్నన్ రెఫ్రి జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ చైతన్య స్కూల్ శిక్షణ ఇస్తున్న అబ్దుల్ మన్నన్ కు శ్రీ చైతన్య సంస్థల ఏజీఎం ముద్రకోల రాజు శుక్రవారం బోకే అందజేసి, శాలువాతో ఘనంగా…

Read More

రేపు కమలాపూర్ రానున్న మంత్రి పొన్నం…

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలము లో బుధవారం రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం నకు విచ్చేస్తున్న ట్లూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.మండలంలోని శంభునిపల్లి,కానిపర్తి,దేశ రాజ్ పల్లి,మాధన్నపెట్ లో గత ప్రభుత్వ హాయంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయితీ భవనాలు తో పాటు పలు మహిళా సంఘా భవనాలు ప్రారంభిస్తారని,వీటితో పాటు పలు పనులకు…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!!

నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం!! బ్యూటీ షియన్ శిక్షణకు సంబందించి సర్టిఫికేట్ ల పంపిణీ జగిత్యాల నేటి ధాత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు వెల్గటూర్ మండలం వెల్గటూర్ గ్రామ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం నుండి శిక్షణ పూర్తి చేసుకున్న బ్యూటీషన్ కోర్సుకు సంబందించిన సర్టిఫికెట్లను…

Read More

ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మనువాద మతోన్మాదం

# బిజెపి మోడీ పాలనకు చరమగీతం పాడాలి # ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ నర్సంపేట నేటిధాత్రి : ప్రధాని మోడీపాలనలో దేశ ప్రజాస్వామ్యం,వ్యక్తిస్వేచ్ఛ,హక్కులు పెను ప్రమాదంలో ఉన్నాయని, ఎన్నికల లబ్ధి కోసం ఫాసిజాన్ని రెచ్చగొడుతూ మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు బిజెపి మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ (సిసిసి) పిలుపుమేరకు ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ‘ముంచుకొస్తున్న మతోన్మాద మనువాద ముప్పు-లౌకిక శక్తుల పాత్ర’ అనే…

Read More

సింగరేణి ఉద్యోగుల ఫెడరేషన్ సంఘo రాష్ట్ర అధ్యక్షులుగా నర్సయ్య

భూపాలపల్లి నేటిధాత్రి ఎమ్మార్పీఎస్ టిఎస్ అనుబంధ సింగరేణి ఉద్యోగుల ఫెడరేషన్ సంఘo రాష్ట్ర అధ్యక్షులుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రేగుంట నర్సయ్య మాదిగను నియమించిన ఎమ్మార్పీఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ నియామక పత్రం నర్సయ్య మాదిగకి అందజేశారు. ఈ సందర్బంగా నర్సయ్య మాదిగ మాట్లాడుతూ సంఘము ఏ బాధ్యతలు అప్పగించిన పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని,సంఘము బలోపేతం చేయడం కోసం కృషిచేస్తానని అన్నారు. అనంతరం నర్సయ్య మాదిగకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా…

Read More

పాత్రికేయుని కుటుంబాన్ని పరామర్శించిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలో నమస్తే తెలంగాణ పాత్రికేయ మిత్రుడు దేవర్నేని శ్రీధర్ రావు తల్లి ప్రమీల ఇటీవల మరణించగా ప్రమీల ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముత్తారం మండలం మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం,మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఈ కార్యక్రమంలో ముత్తారం సర్పంచ్ తూటి రజిత-రఫీ,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడి కొండాల్ రెడ్డి, డాక్టర్ చారి,కోల…

Read More

నేటి ధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో నేటి దాత్రి దినపత్రిక ను జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు లోకల్ బాడీస్ ఆశిష్ సంగ్వాన్ తిరుపతిరావు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి డి పి ఆర్ ఓ సీతారాం రెడ్ క్రాస్ ఈసీ మెంబర్ గోనూరు యాదగిరి గుప్తా అధికారులు నేటి ధాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ సీనియర్ విలేఖరి పోలిశెట్టి…

Read More

భారత జాతిపితకు ఘన నివాళులు

ఘనంగా76వ వర్ధంతి వేడుకలు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్దగల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ 76వ వర్ధంతిని పురస్కరించుకొని సత్యం అహింసలనే ఆయుధాలుగా మలుచుకొని యావత్ భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అంటరానితనం కుల నిర్మూలన పేదరిక నిర్మూలన కోసం కృషి…

Read More

నేషనల్ క్వాలిటీ అన్యురేన్స్ స్టాండర్డ్స్ అవార్డు అందుకున్న కొండపాక పల్లె దవాఖాన

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న కేంద్రాలను జాతీయ వైద్య బృందం గుర్తించి కొండపాక పల్లె దావకానకు నేషనల్ క్వాలిటీ అన్యూరెన్స్ స్టాండర్స్ గుర్తింపు లభించింది కొండపాక పల్లె దావకాన గుర్తింపు రావడం చాలా అభినందనీయంగా ఉన్నదని జిల్లా వైద్యాధికారి లలితా దేవి అన్నారు. గత నెలలో కరీంనగర్ జిల్లాలో జాతీయ వైద్య బృందం సభ్యులు వీణవంక మండలంలోని కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పల్లె దవాఖానలో…

Read More

సైన్స్ తోనే సమగ్ర అభివృద్ధి

– ముగిసిన మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు నెక్కొండ, నేటి ధాత్రి: విద్యార్థులలో పాఠశాల స్థాయి నుంచి సైన్స్ అభ్యసన పట్ల అభిరుచిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ,సైన్స్ తోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జన విజ్ఞాన వేదిక (జెవివి )జిల్లా బాధ్యులు ,చెకుముకి మండల కన్వీనర్ బూరుగుపల్లి శ్రవణ్ కుమార్, నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రంగారావు లు అన్నారు. నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…

Read More

మహాత్మునికి కాంగ్రెస్ పార్టీ నాయకుల నివాళులు

ఘనంగా 76వ వర్ధంతి వేడుకలు.. నర్సంపేట,నేటిధాత్రి : జాతిపిత మహాత్మునికి మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమర యోధుడు స్వర్గీయ మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని పురస్కరించుకొని నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపెల్లి రవీందర్ రావు,మాజీ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ లు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు…

Read More

అమరులకు ఘన నివాళి

-అమరవీరుల సంస్మరణ -రెండు నిమిషాల మౌనం -ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో దేశ స్వాతంత్య్ర ఉద్యమ సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది బోయిని పల్లి సమీకృత మండల కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఘన నివాళి అర్పించారు. ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, ఎం పి ఓ తిలక్, సీనియర్ అసిస్టెంట్ ఎండి హుస్సేన్…

Read More

మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్న

-జిల్లా జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి కొనరావుపేట, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ జెడ్పి చైర్మన్ ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కార్యదర్శులు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు సక్రమంగా చేయాలని అన్నారు. అదేవిధంగా మేట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు కొలతలు సరిగ్గా…

Read More

కెసిఆర్ పాలనలో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత

లక్కీ డ్రా ద్వారా కుల సంఘాలకు భవనాలు అప్పగింత…. మిగిలిన కుల సంఘాలకు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హామీ…. నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)కేసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ లో కుల సంఘాలకు గత ప్రభుత్వ హయాములో నిర్మించి,ప్రారంభించిన భవనాలను లక్కీ డ్రా ద్వారా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ…

Read More

బియ్యం పంపిణి చేసిన సర్పంచ్ మహేష్ యాదవ్

భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మoడలo సోమనపల్లి గ్రామo అంబేద్కర్ కాలనీ లో జీడి చoద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి 50 కిలోల బియ్యన్ని సోమనపల్లి సర్పంచ్ ఉద్దామారి మహేష్ యాదవ్ అందజేశారు, వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామఉమా దేవేందర్ వార్డు సభ్యులు బండ బిక్షపతి స్వరూప జీడి ఓదెలు, రామస్వామి, జీడి ఈశ్వర్ మారపెల్లి రాజయ్య రాజాకోమురు,…

Read More

మోటార్ సైకిల్ ల దొంగ ను అరెస్ట్ చేసిన భద్రాచలం పోలీసులు

భద్రాచలం నేటి ధాత్రి రెండు మోటార్ ల సైకిల్ రికవరీ. భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు,భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించిన ఎస్సై విజయలక్ష్మి. భద్రాచలం పట్టణంలో మోటర్ సైకిల్ ల దొంగతనాలు చేస్తున్నాడని పక్కా సమాచారంతో తనిఖీలు చేయగా భద్రాచలం పట్టణానికి చెందిన అకునురి రాజేంద్రప్రసాద్ ను భద్రాచలం పోలీస్ లు చాకచక్యంగా పట్టుకొని తనదైన శైలి లో విచారించగా, భద్రాచలం పట్టణంలోని యూబి రోడ్డు మరియు, లంబాడ…

Read More
error: Content is protected !!