ఆర్థిక సహాయం అందించిన కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు

భూపాలపల్లి నేటిధాత్రి కాకతీయ ప్రెస్ క్లబ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ రాచర్ల ప్రభాకర్ కుటుంబానికి 41021 రూపాయలు ది కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ,క్యాతం సతీష్,సామల శ్రీనివాస్,ఎడ్ల సంతోష్ బెల్లం తిరుపతి, బండ మోహన్, జాలిగం రాజు,మహేందర్, పుల్ల సృజన్, ఏటా వీరభద్ర స్వామి క్యాతం వెంకటేశ్వర్లు,తోట శ్రీనివాస్,చంద్రమౌళి, బెజ్జంకి సాంబమూర్తి, రమేష్,కటకం…

Read More

పాఠశాల పక్కనే మురుగు బావి

_విద్యార్థులకు దుర్వాసన, రోగాలు _ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కాలేదు చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన పురాతనమైనటువంటి భావి ఉన్నది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మురుగు నీరు భావిలోకి చేరడంతో పూర్తిగా మురుగు నీటితో నిండిపోయింది. దీంతో పాఠశాల విద్యార్థులకు, చుట్టూ ఇళ్లలోని వారికి దుర్వాసనగా తయారయింది మురుగు నీటిలో దోమలు, ఈగలు తయారవడంతో రోగాల పాలవుతున్నారు. వాసనకు తోడు మురుగునీటిలో ఉన్న విష…

Read More

నాయినిపల్లీ మైసమ్మ చైర్మన్ కు మంత్రి జూపల్లి అభినందలు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో పేరు గాంచిన నాయినిపల్లి మైసమ్మ ఛైర్మెన్ గా పెద్దకొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ బుడుగు శ్రీనివాస్ బుధవారం రోజు మైసమ్మ దేవస్థానంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు హాజరై, శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి…

Read More

కాంగ్రెస్ లో చేరిన 6గురు కౌన్సిలర్లు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారయణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 6 గురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు హస్తం గూటికి చేరడం తో భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ను విడిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌన్సిలర్లు శిరూప అనిల్, పిల్లలమర్రి శారద నారాయణ,…

Read More

MEPA ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

మొగుళ్ళపల్లి మండల MEPA అధ్యక్షుడు నీరటి మహేందర్ ముదిరాజ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 31 జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని “న్యూ సైన్స్ కాలేజీలో మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా” ఫిబ్రవరి 4 తేదీన జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్లపల్లి మండల. అధ్యక్షుడు నీరటి మహేందర్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెపా రాష్ట్ర అధ్యక్షులు డా.కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని,ఈ జాబ్ మేళాను నిరుద్యోగ…

Read More

మొగుళ్లపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ కు ఘన సన్మానం

-స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించిన గోపా నాయకులు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 31 మొగుళ్లపల్లి ఎస్ఐగా నూతనంగా బాధ్యతలను స్వీకరించిన అనతి కాలంలోనే మండలంలోని ప్రజలందరి మన్ననలను పొందుతున్న తీగల మాధవ్ గౌడ్ ను గోపా జిల్లా నాయకులు వేముల మహేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు రాపర్తి సమ్మయ్య గౌడ్, గౌడ సంక్షేమ సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు వేముల కిరణ్…

Read More

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

పరకాల నేటిధాత్రి మేడారంలోని సమ్మక్క సారక్క జాతర సందర్భంగా బుధవారం పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలాని కోరుకోవడం జరిగిందని తెలిపారు.

Read More

జెడ్పిటిసి కేకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళ పల్లి మండలం నేరెళ్ల గ్రామంలో స్థానిక జెడ్పిటిసి సిరిసిల్ల కాంసెన్సీ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు జరిగాయి ఈ సందర్భంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు నియంత నిరంకుశ పాలనకు చ మ రా పాడి గీతం పాడి ప్రజా పాలన తెచ్చుకున్నారని సోనియా గాంధీ ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని రాష్ట్రమస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్నామని 7 లక్షల…

Read More

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులను మరియు ట్రాఫిక్ మళ్లింపు విధివిధానాలపై గౌరవ KPHB ట్రాఫిక్ సిఐ శ్రీ వెంకట్ గారితో మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ ఆదిత్య నగర్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేపట్టే సెంట్రల్ డివైడర్ నిర్మాణ…

Read More

‘టూ లివర్ ఎక్స్‌ట్రా’ మీమ్స్ ఫేమస్ కుమారి ఆంటీని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ షాప్ మూయమని అడిగారు

హైదరాబాద్: మీరు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్లయితే కుమారి ఆంటీ పాపులర్ వీడియోలను మీరు చూడని అవకాశం లేదు. మాదాపూర్‌లోని సందడిగా ఉన్న ITC కోహెనూర్ వీధిలో, ఆమె రోడ్‌సైడ్ ఫుడ్ స్టాండ్ ఐటీ ఉద్యోగులతో సహా వందలాది మందికి ఆహారం అందిస్తోంది. కుమారి ఆంటీ తన కస్టమర్‌లకు “అధిక ఛార్జీలు” వసూలు చేయడం కోసం మెటీరియల్‌గా మారింది, బిల్లులు రూ. 1000. మరోవైపు, చాలా మంది ప్రజలు రుచికరమైన మాంసాహార కూరలు మరియు…

Read More

వేములవాడ పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు గా పిట్టల అంజలి నియామకం

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బుధవారం వేములవాడ పట్టణానికి చెందిన పిట్టల అంజలిని వేములవాడ పట్టణ మహిళ ఉపాధ్యక్షురాలుగా నియామకం చేయడం జరిగింది. నియామక పత్రాన్ని పట్టణ మహిళా అధ్యక్షురాలు తోట లహరి అందజేశారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహాయ శక్తుల కృషి చేస్తానని ఆమె అన్నారు. రానున్న పార్లమెంటు స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడతాననిఆమె అన్నారు. రాహుల్ గాంధీ…

Read More

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీతో సచివాలయంలో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కలెక్టర్ అనురాగ్ జయంతి , అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, సంబంధిత అధికారులు. వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చ.

Read More

రెండు పార్లమెంటు స్థానాలు మాదిగ లకు కేటాయించాలి

ఎంహెచ్ పిఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ హన్మకొండ,నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ లను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ అన్నారు.మంగళవారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ మండల కేంద్రంలో సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ జనాభా కలిగిన మాదిగ లను విస్మరించండం వలనే అధికారం కోల్పోయిందని ఎద్దేవా చేశారు.తెలంగాణ…

Read More

అడ్డగూడూర్ లో సీసీ రోడ్ లు సర్పంచ్ తో కలిసి ప్రారంభించిన ఎంపీపీ

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి సర్పంచ్, పాలకవర్గాన్ని సన్మానించిన గ్రామ నాయకులు, ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రం లో అభివృద్ధి లో భాగంగా ఏర్పాటు చేసిన అంతర్గత సీసీ రోడ్ లు పూర్తి చేసి ఎంపీపీ దర్శనాలు అంజయ్య ముఖ్య అతిధిగా పాల్గొని సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య తో కలిసి ప్రారంభించారు, సర్పంచ్ త్రివేణి దుర్గయ్య మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 98% శాతం సీసీ రోడ్ లు…

Read More

ప్రజలకు మేలు జరిగే విషయంలో పార్టీలకు అతీతంగా పని చేస్తాం ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

జగిత్యాల నేటి ధాత్రి ప్రజలకు మేలు జరిగే విషయంలో పార్టీలకు అతీతంగా పని చేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు, బుగ్గారం మండలం సిరికొండ గ్రామ పంచాయతీ నూతన కార్యాలయాన్ని బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సావ కార్యక్రమంలో మమల్ని భాగస్వాములను చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు…

Read More

రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌కు కేసీఆర్

హైద‌రాబాద్ నేటిధాత్రి: బీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌కు చేరుకోనున్నారు. ప్ర‌తిప‌క్ష నేత ఛాంబ‌ర్‌లో కేసీఆర్ పూజ‌లు చేయ‌నున్నారు. అనంత‌రం స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ స‌మ‌క్షంలో కేసీఆర్ గ‌జ్వేల్ ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేయ‌నున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించినట్లు సమాచారం.

Read More

శాలివాహన సంఘం నూతన ఆధ్యక్షులుగా

కాప్రా నేటి ధాత్రి జనవరి 31 చర్లపల్లి డివిజన్ చిన్న చర్లపల్లి గాంధీ నగర్ కాలనీకి చెందిన పెద్దపల్లి శ్రీను చర్లపల్లి శాలివాహన సంఘం నూతన ఆధ్యక్షులుగా ఎన్నికైనందున స్థానిక చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు..

Read More

తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు చేయూతనిచ్చిన కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ 2వ వార్డులోని ఎస్సి కాలనీకి చెందిన బొచ్చు రాజు గత 5 సంవత్సరాల క్రితం మరణించాడు.ఇటీవలే వారి భార్య బొచ్చు స్వప్న అనారోగ్యంతో మరణించగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని తెలిసి చలించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ పొరండ్ల వేణు,జనరల్ సెక్రటరీ పబ్బ శ్రీనివాస్,ఓబీసీ చైర్మన్ ఆలేటి రాజు,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం శివకుమార్,8వ వార్డు అధ్యక్షులు లడే…

Read More

కాంగ్రెస్‌ కారు మధ్యే పోటీ.

  `కమలం ఆటలో అరటిపండే. `గెలుపు రచనలలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు. `కుమ్ములాటలలో బిజేపి. `ఆధిపత్యపోరులో కమలం కాలయాపన. `నియోజకవర్గాల సమీక్షలలో దూసుకుపోతున్న కారు. `అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమైన చేయి. `ఎంపిక ప్రక్రియలో కసరత్తులు లేని కమలం. `ఈ ఎన్నికలు మూడు నెలల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల ఆలోచన. `బీఆర్‌ఎస్‌ ఓటమిపై జనం మరో స్పందన. `బీజేపి బలంపై మొత్తానికి నివేదన. `మూడు పార్టీలకు ఈ ఎన్నికలు ఒక అగ్ని పరీక్ష. హైదరాబాద్‌,నేటిధాత్రి: ఏడాది కాలం పాటు…

Read More

రవికే వరంగల్‌ సీటు.

https://epaper.netidhatri.com/ `హరికోట్ల వైపే అధిష్టానం మొగ్గు. `పుష్కలంగా మంత్రి పొంగులేటి ఆశీస్సులు. `విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ లో క్రియాశీలకం. `సామాజిక సేవ రవికి ఎంతో ఇష్టం. `సమాజ చైతన్యానికి రవి ప్రాధాన్యం. `తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకం. `ప్రజాసేవ కోసం ఉద్యోగం వదులుకోవడానికి సిద్ధం. `ఉమ్మడి వరంగల్‌ ప్రజలకు సుపరిచితం. `ఉద్యోగ సంఘాల సహకారం. `పేదల అభ్యున్నతి కోసం రవి ఆరాటం. `అట్టడుగు వర్గాల సంక్షేమం రవి లక్ష్యం. `వరంగల్‌ అభివృద్ధి కోసం రవి రాజకీయం. `గతంలోనే…

Read More
error: Content is protected !!