బీదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి

రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సుధారాణి వరంగల్ అర్బన్,నేటిధాత్రి: ప్రస్తుత లాక్ డౌన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ 24 వ డివిజన్లోని 70 పేద కుటుంబాలకు ది వరంగల్ ఐరన్ మరియు హార్డ్ వేర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆద్వర్యములో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోడం రాజేందర్,…

Read More

సమాధుల స్థలం కబ్జా గృహ నిర్మాణం, నివాసం

ధారాదత్తం చేసిన భూములు కబ్జా సమాధుల స్మశాన వాటిక గా వాడకం సమాధులపై ఇంటిని నిర్మించుకున్న *బాలాజీ* నివాసం.. పిర్యాదు చేసినా పట్టింపులేని అధికారులు మా స్థలాన్ని మాకివ్వండి *గట్టు* పట్టుదల   వరంగల్ సిటి నేటిధాత్రి అదొక సమాధులు నిర్మాణం చేసుకున్న స్థలం పవిత్రంగా భావించే ఆ స్థలంలో సమాధులు నిర్మించుకొని ఆలయంగా భావించే సమాధుల పై ఓ ఘనుడు కన్నేసి ఏకంగా గృహ నిర్మాణమే చేపట్టాడు వివరాల్లోకి వెలితే గత 70 సంవత్సరాల క్రితం…

Read More

ఎర్రబెల్లి సొంత గ్రామంలో ధాన్యం తగులబెట్టిన రైతులు

కొనుగోలులో జాప్యం,కాంటాలో అక్రమాలే కారణం   వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు వరి ధాన్యాన్ని తగలబెట్టారు. తమ ఇబ్బందులను సంబంధిత ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల రోజుల నుంచి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 500 మందికి టోకెన్ ఇప్పటికీ 120 మందికి మాత్రమే కాంటాలు నిర్వహించారని ఇక్కడ బస్తా కు నలభై రెండు…

Read More

కమర్షియల్ నిర్మాణాల్లో ‘గోల్ మాల్’

*నగరంలో 60 శాతం పైగా అక్రమ కట్టడాలే* *అనుమతుల్లో జిడబ్ల్యుఎంసి అధికారుల చేతివాటం* *ప్లానింగ్ కు సంబంధం లేకుండా నిర్మాణాలు* *అక్రమ కట్టడాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే అధికం* *తిమ్మిని బమ్మి చేసి ప్రభుత్వానికి పంగనామం పెడుతున్న అధికారులు* *కళ్యాణ లక్ష్మి ఘటనలో అదుపులోకి రాని పరిస్థితులు* *కొనసాగుతున్న అధికారుల ప్రయత్నాలు* నేటి ధాత్రి డెస్క్:నగరాన్ని అభివృద్ధి చేయడంలో నిధుల ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉంటుందో అధికారుల పనితీరు కూడా అంతకు మించి ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సార్యమౌతుండి….

Read More

వైద్యం వికటించి పసికందు మృతి

వరంగల్ సిటి నేటిధాత్రి వరంగల్ సికెఎం ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది గత మూడు రోజుల క్రితం నర్సంపేట మండలం బుదరవుపేట గ్రామం నుండి వరంగల్ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన శ్రీలోజు సరిత అనే మహిళ పండంటి పాపకి జన్మనిస్తుంది సోమవారం పాప కు వైద్యులు టీకా వేశారని దానితో పసికందు నీలిరంగులోకి మారిందని వైద్యులకు చెప్పినా పట్టించుకోకపోవటం తో పాప మరణించిందని సరిత కుటుంబ సభ్యులు వాపోయారు వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పసికందు మరణించినట్టు వారు…

Read More

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ : నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ పి కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాధితుడిని తరుముతూ కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు.. మృతిచెందిన వ్యక్తి…

Read More

చైతన్య కార్యక్రమాల్లో జోగినపల్లి మరో ప్రత్యేకత

కరోనా నియంత్రణకు సరికొత్త సందేశం ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ మరో కార్యక్రమం హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ మరో వినూత్న ప్రయత్నం చేశారు. ఓ భారీ టేకు ఆకుపై కరోనా నియంత్రణ చిత్రాలను, సందేశాన్ని పెట్టి ప్రచారంలోకి తెచ్చారు. ఈ కొత్త తరహా ప్రయత్నంలో భాగంగా ఒక టేకు ఆకుపై తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రం, అలాగే తప్పని సరిగా మాస్క్‌ను…

Read More

మావోయిస్టు పార్టీ దళ సభ్యుడి లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి: చర్ల మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పెట్టి అయితు అలియాస్ అయితడు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2014 ఆగస్టు నెలలో భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు పార్టీ దళం సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై దళ కమాండర్ సంతోష్ ఆదేశాల మేరకు దళ సభ్యుడిగా చేరి అజ్ఞాతవాసం లోకి వెళ్లినట్లు తెలిపారు. ఆరోగ్యం సహకరించని…

Read More

కళ్యాణలక్ష్మిలో చెలరేగుతున్న మంటలు అదుపుచేసేందుకు రంగంలోకి స్కై లిఫ్ట్

వరంగల్ అర్బన్(హన్మకొండ),నేటిధాత్రి:జిల్లాలో ప్రముఖ వస్త్ర దుకాణం కళ్యాణలక్ష్మిలో ఆదివారం మొదలైన అగ్నిప్రమాదం వలన ఏర్పడిన పొగ,మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.ఆదివారమే ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి అగ్నిమాపక సిబ్బంది,గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ కు సంబంధించిన డిఆర్ ఏఫ్ రంగంలోకి దిగి తీవ్రంగా ప్రయత్నించినప్పటికి అగ్నిప్రమాదం చోటుచేసుకున్న నాలుగో ఫ్లోర్ కు వెళ్ళడానికి ఎలాంటి అత్యవసర దారులు గాని లేకపోవడం పొగలు దట్టంగా రావడంతో బిల్డింగ్ పై కప్పుకు రంద్రాలు చేసి అదుపు చేయడానికి ప్రయత్నం…

Read More

11కేవి తీగలు తగిలి టాటాఏసి దగ్ధం

 వరంగల్ రూరల్ జిల్లా (రాయపర్తి),నేటిధాత్రి:వరి గడ్డి తరలిస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి వాహనం దగ్ధం అయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం మండలంలోని ఏకే తండాకు చెందిన హలవత్ సుధాకర్ కు చెందిన టాటా ఏసీ వాహనం ను సోమవారం తెల్లవారుజామున హలవత్ వాసు అనే వ్యక్తి వరిగడ్డిని తరలించదానికి కిరాయికి తీసుకొని వెళ్ళాడు.గడ్డిని తీసుకుని పెరికెడు గ్రామం నుంచి కొత్తూరు గ్రామ శివారు చేరుకొనే క్రమంలో 11కేవి విద్యుత్ వైర్లు…

Read More

చుట్టమై వచ్చి కానరాని లోకాలకు

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట – నేటిధాత్రి : నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది ఆదివారం రాత్రి భూతగాదా విషయం లో రెండు కుటుంబాల మధ్య గొడవ తీవ్రస్థాయిలో జరిగింది. అనుముల మల్లయ్య అనే వ్యక్తి తన బావ అయిన పెంతల రాజయ్య కుటుంభం పై రాళ్ళ తో దాడి చేసాడు. దాడి లో చుట్టపు చూపుగా రాజయ్య ఇంటికి వచ్చిన తన కూతురు కూస లత తలపైన రాళ్లతో దాడిచేయగా తీవ్రంగా గాయపడింది….

Read More

రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యం

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారేడ్డి వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం లో దేవాదుల కాలువమీదుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.రైతును రాజును చేయడమే లక్ష్యమని అని సీఎం కేసీఆర్ అన్నమాటను నిజం చేశారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.సోమవారం మండలం బొల్లికుంట గ్రామం వద్ద దేవాదుల కాలువమీదుగా బొల్లికుంట,ఆశాలపల్లి,రామచంద్రాపురం, గవిచర్ల గ్రామాల మీదుగా కెనాల్ పై ద్విచక్రవానంపై ప్రయాణిస్తూ నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులను పరిశీలించారు.త్వరలో పూర్తికానున్న కాలువ నిర్మాణంతో వచ్చే జూన్…

Read More

మాజీ మంత్రి “జువ్వాడి” ఇకలేరు

చికిత్స పొందుతూ ఆస్పత్రిలో “‘రత్నాకర్ రావు”‘ మృతి ఆరిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగిత్యాల జిల్లా ప్రతినిధి (నేటి ధాత్రి): బడుగు బలహీన వర్గాలు, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి, నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బుగ్గారం పాత అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, మాజీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు (92) ఇకలేరనే వార్త ఆయన అభిమానులు,…

Read More

పెద్దల పేకాట కేంద్రం పై టాస్క్ ఫోర్స్ దాడి

భారీ నగదు వాహనాలు మొబైల్ సీజ్ కేసు నమోదు చేసిన పోలీసులు వరంగల్ సిటి నేటిధాత్రి వరంగల్ నగరంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పేకాట  ఆడుతున్న పలువురు బడా వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు వరంగల్ టాస్క్ఫోర్స్ అదికారులు పక్కా సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది కేయు పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారణ్యపురి లో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పేకాట  అడుతుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి వారి వాహనాలతో పాటు 2 లక్షల…

Read More

కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం

హన్మకొండ,నేటిధాత్రి:ప్రముఖ షాపింగ్ మాల్ కళ్యాణలక్ష్మి హన్మకొండ బ్రాంచీలో అగ్నిప్రమాదం జరిగింది.ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా మూతబడిన షాపింగ్ మాల్ ప్రమాదవశాత్తూ ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది.ఫైర్ సిబ్బందికి విషయం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నప్పటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పేట్ట లేకపోయారు.మాల్లో ఏర్పడిన ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి సరైన మార్గం లేకపోవడంతో చేసేదేమీ మిన్నకుండిపోయారు.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

Read More

ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గుండు సుధారాణి

వరంగల్ అర్బన్,నేటిధాత్రి :రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ గుండు సుధారాణి అన్నారు.శనివారం స్థానికంగా ఉన్న మంగలికుంట, దేశాయిపేట వీవర్స్ కాలనీ, బాలాజీ సంఘం ప్రాంతాలకు చెందిన 200మంది మహిళా చేనేత కార్మికులు మరియు కండెలు చుట్టే మహిళా కార్మికులకు ఆమె నిత్యావసర వస్తువులను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ వలన చేనేత…

Read More

జగిత్యాల జిల్లా లో గాలివాన భీభత్సం….

మాదాపూర్ లో కుప్పకూలిన రైసుమిల్లు కోటి రూపాయల ఆస్తినష్టం జగిత్యాల లో కూలిన భారీ బోర్డులు తృటిలో తప్పిన ప్రమాదాలు ఐకేపి సెంటర్లలో కొట్టుకుపోయిన వరిధాన్యం తడిసి ముద్దయిన వడ్లు నేలరాలిన మామిడి కాయలు జగిత్యాల జిల్లా ప్రతినిధి, (నేటి ధాత్రి) జగిత్యాల జిల్లాలో శనివారం సాయంత్రం పట్టుమని 30నిమిషాలు కూడా కురవని గాలివాన నానా భీభత్సం సృష్టించింది. జిల్లా అంతటా రైతులను, ప్రజలను అతలాకుతలం చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ బోర్డులు కుప్పకూలాయి. సమయానికి…

Read More