బాల త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అభిషేకం కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ కోశాధికారి దాచ శివకుమార్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి అనంత ఉమామతి సభ్యులు కొంపల శ్రీలక్ష్మి కొండూరు మంజుల ఆకుతోట సుప్రియ కె…

Read More

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.

*ఎమ్మెల్యేను కలిసిన పార్టీ నాయకులు-ప్రజాప్రతినిధులు శాయంపేట నేటి ధాత్రి: కేసీఆర్ ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా నిలిచిన భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  భూపాలపల్లి శాసనసభ్యులు వెంకటరమణ రెడ్డి నేడు భూపాలపల్లి క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువతో ఘనంగా సన్మానించిన శాయంపేట మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెద్దకోడేపాక గ్రామ…

Read More

గనుల భూగర్భ శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్

మంచిర్యాల జిల్లాప్రతినిధి నేటిదాత్రి: నూతన ఇంట్రగేటెడ్ (కలెక్టరేట్ )కార్యాలయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గనుల భూగర్భ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు నేటి నుండి 19:10:2023 ఇక్కడే గనుల భూగర్భ శాఖ విధులు నిర్వహిస్తుంది తెలియజేశారు ఈ కార్యక్రమంలో గనుల భూగర్భ శాఖ ఏ డి బాలు ,ఆర్ ఐ శ్రీనివాస్ గనుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు

Read More

మల్కాజ్గిరి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కెసిఆర్ కు సదా కాలం రుణపడి ఉంటా మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్గిరి, నేటి ధాత్రి మల్కాజగిరి నియోజకవర్గం 139 ఆనంద్ బాగ్ డివిజన్ పి వి ఎన్ కాలనీ లయన్స్ క్లబ్బులో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సింగ్ రావు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎంబిసి చైర్మన్ శ్రీధర్ తో కలసి బి.ఆర్.ఎస్ పార్టీ మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ నాపై నమ్మకం ఉంచి…

Read More

చల్లా పరామర్శ..

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన సూదాటి రామారావు,తడక బాబురావు కుటుంబాలను పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.

Read More

అభివృద్ధి చేసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కే పట్టం కట్టాలి

ఖానాపూర్ మండలం బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఖానాపూర్ నేటిధాత్రి పెద్ది గెలుపుకోసం పట్నం,పల్లె,తండా,గూడెం ఏకం అవ్వాలే-పెద్దన్న కారు గుర్తుకే ఓటు వెయ్యాలే నర్సంపేట ప్రాంతంలో పెద్దన్న చేసిన అభివృద్దే మనకు ప్రచార అస్త్రం అన్ని వర్గాలకు అండగా ఉన్న బిఆర్ఎస్ మ్యానిఫెస్టో పెద్ది గెలుపుకోసం బూత్ లెవల్ కమిటీల్లో పాల్గొన్న ఒడిసిఎంస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్,ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,రైతు…

Read More

ఏసీబీకి పట్టుబడ్డ పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పరిశ్రమల శాఖ లో ఏసీబీ దాడులు నిర్వహించగా ములుగు జయశంకర్ జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీనివాస్ 15 వేల రూపాయల లంచం తీసుకుంటే పట్టుకున్న ఏసీబీ డిఎస్పి సాంబయ్య ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన లచ్చిరాం అనే బాదుడు గత ఆరు నెలల క్రితం అశోక లి లాండ్ వ్యాను 53 లక్షలతో కొనుగోలు చేయడం జరిగింది ఈ వ్యానుగు…

Read More

ప్రత్యేక పశు వైద్య శిబిరం

వేములవాడ రూరల్ నేటి దాత్రి వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఎం నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ శిబిరంలో భాగంగా 20 గేదెలు 15 ఆవులకు వైద్యం అందించి మందులు ఇవ్వడం జరిగింది.ఇట్టి పశువైద్య శిబిరంలో సిరిసిల్ల వ్యవసాయ కళాశాల రావేపు విద్యార్థినిలు సి.హెచ్ఆకాంక్ష, కావ్య, మనీషా అలేఖ్య,యం. ఆకాంక్ష , వ్యవసాయ విస్తరణ అధికారి బి సందీప్ మరియు పాడి రైతులు పాల్గొనడం జరిగింది

Read More

ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ ను కలిసిన యాదవ సంఘం నాయకులు.!!! యాదవుల సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించిన నాయకులు!!!

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, మానవ సేవయే మాధవ సేవా గా భావించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ధర్మారం మండలం కొత్తూరు గ్రామ వాస్తవ్యులు కొలుముల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ కెనడా నుండి స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గొర్రెల కాపల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఎలుక భగవాన్ యాదవ్, ముచ్చర్ల కొమురయ్య యాదవ్, ధర్మారం మండల యాదవ సంఘం నాయకులు…

Read More

కొప్పుల ఈశ్వర్ కే మా మద్దతు బిఆర్ఎస్ మండల యూత్ కన్వీనర్ రామగిరి మల్లేశం. !!!!!

కొప్పుల ఈశ్వర్ గెలుపునకు కృషి , ఉండేడ యువకుల హామీ.!!!! ఎండపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అదేశాల మేరకు ఉండేడ గ్రామంలో రామగిరి మల్లేశం ఆధ్వర్యంలో యూత్ సమావేశం జరిగింది, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల అభివృద్ధి కి ఎంతో మేలు చేకూరుస్తున్నాయి, గత ప్రభుత్వాలు చేయలేని పనులు బిఅర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని మాట్లాడారు, మన ధర్మపురి ధర్మ రాజు మన ఈశ్వర్ కు,మద్దతుగా…

Read More

బెస్ట్ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ!

  ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అన్ని జట్లు కూడా మూడేసి మ్యాచులు ఆడేశాయి. మొదటి 3 మ్యాచులు ఆడే సమయానికి మూడింట్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు టాప్‌లో ఉంటే, రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. మొదటి మూడు మ్యాచుల్లో అత్యుత్తమ ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శన టాప్ 10 ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మొదటి 3…

Read More

తల్లి కొడుకుల పార్థివ దేహాలకు నివాళులు అర్పించిన మార్కెట్ చైర్మన్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం లో బాలాజీ ఐరన్ హార్డ్ వేర్ ప్రోప్రైటర్ ఆవుల కిరణ్ గారి తల్లి ఆవుల మల్లమ్మ మరియు అన్నయ్య ఆవుల మహేందర్ గార్లు నిన్న మృతి చెందగా గురువారం వారి పార్థివ దేహాలకు నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శి, తన ప్రగాఢ సానుభూతి తెలిపిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావువారి వెంట పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, బి…

Read More

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా శ్రీకాంత్ సాగర్.

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రామాయంపేట మండల యూత్ అధ్యక్షునిగా శ్రీకాంత్ సాగర్ రాజీనామా… మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కేసిఆర్ అడుగుజాడలలో నడుస్తూ ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నాం.బిఆర్ఎస్ పార్టీలో ఉండి 2014 , 2018లో పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడి మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పద్మాదేవేందర్ రెడ్డి ని గెలిపించుకోవడం కోసం మా వంతు కృషి చేసి భారీ మెజార్టీ తో గెలిపించుకోడం జరిగింది. పార్టీలో…

Read More

ఐక్య వ్యాపార సంగం భవనానికి విరాళం

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: కి .శే శ్రీ కొత్త సతయ్య,రాజవ్వ కొమ్ముగూడెం వాస్తవ్యులు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రముఖ వ్యాపార వేత్త ఐక్య వ్యాపార సంగం గౌరవ అధ్యక్షుడు శ్రీ కొత్త వెంకటేశ్వర్లు గారు నూతనంగా నిర్మించ బోయే ఐక్యవ్యాపార సంగం భవనానికి 8,11,000/ ఎనిమిది లక్షల పదకొండు వేలు విరాళం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నలమాస్ కాంతయ్య, మైలారపు సుధాకర్, పల్లెర మహేందర్, శ్రీనివాస్, తాటికొండ శ్రీనివాస్ సురేష్,హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రాణ స్నేహితుల యుద్ధమే సలార్.. లీకైనా స్టోరీలోని మెయిన్ పాయింట్

ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న డిసెంబర్ 22 ఎంతో దూరం లేదు. సలార్ విడుదల కోసం హోంబాలే సంస్థ ఆఘమేఘాల మీద బ్యాలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తోంది. అక్టోబర్ 23 డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా టీజర్ లాంటిది వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ కోరిక నెరవేరే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఒక పోస్టర్ తో సర్దుకోవాల్సి రావొచ్చు. లేదూ దర్శకుడు ప్రశాంత్ నీల్…

Read More

యాజమాన్యం కార్మికులకు వాస్తవాలు తెలియజేయాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి యాజమాన్యం లాభాల వాటా, దసరా అడ్వాన్స్ చెల్లింపు, సింగరేణి వ్యాప్తంగా పండుగ వేడుకలు తదితర వంటి వాటిపై కార్మికుల్లో గందరగోళం నెలకొందని, అవి పట్టా పంచలు అయ్యేలా యాజమాన్యం కార్మికులు వాస్తవాలు తెలియజేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, లాభాలవాటా, దసరా అడ్వాన్స్ చెల్లింపులు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ సింగరేణి యాజమాన్యానికి జారీ చేసిన ఉత్తర్వుల పత్రులను…

Read More

బిఆర్ఎస్ లోకి చేరిన గిరిజన విద్యార్ధి నాయకులు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినా చల్లా పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు.గురువారం గీసుగొండ మండలం నందనాయక్ తండా గ్రామనికి చెందిన బాధవాత వెంకన్న జిల్లా గిరిజన విద్యార్థి ప్రెసిడెంట్,భ్యుక్యా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు,భూక్యా సుమన్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్,అజ్మీరా వీరన్న,అజ్మీరా శ్రీనివాస్,బానోత్ సుమన్, బాధవాత్ బాలరాజు,బనోత్ రాహుల్,తిరుపతి, శ్రీను,విజయ్ యువకులు గులాబీ…

Read More

ఘనంగా నృత్య కళావైభవం వేడుకలు

టాలెంట్ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు మందమర్రి, నేటిధాత్రి:- టాలెంట్ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, నృత్య కళా వైభవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని ఎస్వీ కన్వెన్షన్ హాల్ లో టాలెంట్ నృత్య కళా నిలయం కళాకారుడు సుధాకర్ రాంబాబు ఆధ్వర్యంలో నృత్య కళా వైభవం 2023, బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుము జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ…

Read More

అమ్మవారిని దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకులు అజ్మీర వీరన్న.డైరక్టర్ నరేష్.

కారేపల్లి నేటి ధాత్రి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలకేంద్రంలో దేవి నవరాత్రులలో భాగంగా వెంకటేశ్వర్లు ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారి విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్ నాయక్. దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.మండల ప్రజలపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని వారు తెలిపారు.తెలంగాణరాష్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోవసారి. ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రం ను బంగారు తెలంగాణ గా అబివృద్ధి పదంలో…

Read More

నీ దూకుడు.. కేసీఆర్ కు సాటి ఎవ్వరు?

టికెట్లు, మేనిఫెస్టో విషయంలోనే కాదు.. ప్రచారంలోనూ కేసీఆర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రాసలు, సూక్తులు, చలోక్తులు, సామెతలు, సాధక బాధకాలు.. ఇలా ఒక్కోచోట ఒక్కో రకంగా సాగుతున్నాయి తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభలు. నాలుగు రోజులు ఏడు నియోజకవర్గాల్లో పర్యటించిన గులాబీ బాస్ కేసీఆర్.. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ఎండగడుతున్నారు. అలాగే తెలంగాణ రాక ముందు పరిస్థితులను గుర్తు చేస్తూ, విపక్షాలు అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు…

Read More
error: Content is protected !!