శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం షమీ పూజలో మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో విజయదశమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం లో షమీ పూజలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ ఉoగుళం తిరుమల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డిని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు ఆలయ ఆవరణలో డ్రైనేజీ నిర్మాణం కొరకు అంగడి రాఘవేంద్ర50 వేల రూపాయలు విరాళం ఇచ్చారని చైర్మన్ తెలిపారు ఆలయ అభివృద్ధిపై చైర్మన్ మంత్రి…

Read More

రోజురోజుకు పెరుగుతున్న బిఆర్ఎస్ లో చేరికలు

లక్షేటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి : ఈరోజు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా కర్నే బాలరాజు, కర్నే తిరుపతి,మాడిశెట్టి సత్యనారాయణ, కర్నే తిరుపతి తదితరులు బి.ఆర్.ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది పార్టీలోకి వారి ఘనంగా ఆహ్వానించడం జరిగింది.

Read More

నర్వ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

జైపూర్’నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలో స్థానిక సర్పంచ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బుధవారం రోజున ఇంటింటా ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని సిద్దిపేట సిరిసిల్ల లాగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ని ప్రజలందరూ ఆశీర్వదించి అమూల్యమైన ఓటు…

Read More

పాఖల్ చెరువు కు గోదావరి నీళ్లు తెచ్చింది పెద్ది నే

ఖానాపూర్ నేటిధాత్రి -ఎంపీపీ ప్రకాష్ రావు -ఒడిసిమస్ చైర్మన్ రామస్వామి నాయక్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటరాంనర్సయ్య ఖానాపూర్ మండలంలోని బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి పెద్దిసుదర్శన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని బండమీది మామిడితండా గ్రామ ప్రజలు ప్రతిన భూనారు.మేము అభివృద్ధి కే పట్టం కడతామని,పాఖలా చెరువుకీ గోదావరి జలాలు రప్పించి రెండు పంటలకు సరిపడా నీళ్లు రప్పించిన అపర భగీరతుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కారు గుర్తుకే మాఓటు అని ముక్తకంటిగా తెలియచేసారు.ఈ సమన్వయ…

Read More

అన్నదమ్ముల ఆ(తీ)ట!?

https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌ కు కన్ను గీటుతున్న తమ్ముడు కోమటి రెడ్డి. `శత విధాల ప్రయత్నిస్తున్న అన్న వెంకటరెడ్డి. `అన్నదమ్ముల గ’లీజు’ లాలూచి రాజకీయం! `ఆరితేరిన అ’రాజీ’కీయం!! `నల్లగొండ రాజకీయాలలో కోమటి రెడ్డి సోదరుల దుష్టపన్నాగం. `తమ స్వార్థం కోసం ఎంతమందినైనా తొక్కుకుంటూ వెళ్తారు. `అనుచరుల నెత్తిన నడుస్తూ వారికి పాతాలానికి తొక్కేస్తారు. `మునుగోడు ప్రజలను నిండా ముంచారు. `అనుచరులను ఆగం చేశారు. `హస్తానికి హాండిచ్చిననాడు అనుచరుల ఒత్తిడన్నారు. `కాంగ్రెస్‌ కు రోజులు లేవన్నారు. `నమ్మి గెలిపిస్తే మునుగోడు…

Read More

దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు.? చూస్తే ఏమవుతుంది?

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా దసరా జరుపుకుంటారు. అయితే విజయ దశమి రోజున అమ్మ వారికి దర్శనం, శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను కూడా చూడడం ఆనవాయితీగా వస్తోంది. దసరా రోజు సాయంత్రం జమ్మీ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత పాల పిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రం ప్రజలు ఊరి చివరకు వెళ్లి పొలాల మధ్య పాలపిట్టను చూస్తుంటారు. టెక్నాలజీ ఎంత మారుతున్నా…

Read More

గుల్లకోట లో దుర్గాదేవి నీ ,దర్శించుకొని ,పూజలు నిర్వహించిన, కొప్పుల స్నేహలత.

కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపు!! ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, . ఎండ పల్లి,మండలం గుల్ల కోట లో గత 20 సంవత్సరాలుగా కని విని ఎరుగని రీతిలో,గ్రామస్థుల సహకారంతో,పూజలు అందుకుంటున్న, గుల్లకోట లోని దుర్గా దేవి ఆలయంలో ఆన్న దాన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కొప్పుల ఈశ్వర్ సతీమణి,కొప్పుల స్నేహలత హాజరై,దుర్గా దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం గ్రామ ప్రజల తో మాట్లాడుతూ ధర్మపురి నియోజక వర్గం…

Read More

రేషన్ డీలర్లకు ఐదు నెలల కమిషన్ ఇవ్వాలి

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లాలో రేషన్ డీలర్లకు ఐదు నెలల కమిషన్ ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చురాం ఆధ్వర్యంలో డీఎస్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు 50 కిలోల బియ్యం బస్తాలు ఐదు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని అదేవిధంగా రేషన్ డీలర్లు అద్దెలు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్పందించి 50 కిలోల బియ్యం బస్తా ఉండేటట్లు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వెంటనే…

Read More

పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ

డా”ప్రత్యూష గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో డా ప్రత్యూష ఆధ్వర్యంలో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతిలో లభించే తీరొక్క పూలను వరుసలుగా పేర్చి,ప్రకృతినే దేవతగా భావించి, పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో మరెక్కడాలేని రీతిలో తెలంగాణకే ప్రత్యేకమైన రంగురంగుల పూల పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకు దెరువును మెరుగు పరిచే అమ్మ అని అర్థం. ప్రకృతి…

Read More

పోలీస్ అమరవీరులకు జోహార్.

ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం మంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఓకే ఒక్కడు…. పోలీస్. ప్రపంచ మంతా నిద్రలో ఉండే పోలీస్ మేల్కొని. శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు ఎండ. వాన. పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ. పబ్బాల్ని కూడా త్యజించి. ప్రజల కోసం జీవించి. మరణించిన…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని బీబీనగర్ గ్రామానికి చెందిన పాత్లావత్ రాములు నాయక్ అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాజాపూర్ మండల యువత విభాగం ప్రధాన కార్యదర్శి విజయ్ రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ…

Read More

టిఆర్ఎస్ ప్రచారం నిర్వహించిన కౌన్సిలర్ బండారు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు కౌన్సిలర్ వెంట టిఆర్ఎస్ నాయకుడు చీర్ల శ్రీనివాసులు కార్యకర్తలు ఉన్నారు

Read More

పోలీసు అమరవీరులకు నివాళులు..

> ప్రపంచం మొత్తం నిద్రపోయినా మేల్కొని ఉన్నది ఒక్క పోలీసు మాత్రమే. > అమరవీరుల సంస్మరణకు నేటికి సరిగ్గా 64 ఏళ్లు. > జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, ఐపీఎస్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవం. ప్రపంచం మొత్తం నిద్రపోతున్నా, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు మేల్కొని కాపలాగా ఉన్నారు. కుటుంబ సమేతంగా జరుపుకునే పండుగలను కూడా ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా వదిలేసి ప్రజల కోసం…

Read More

అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు

జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అక్రమ నగదు మద్యం పంపిణీ అరికట్టేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికలలో అక్రమ వైద్యం డబ్బు పంపిణీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో కలెక్టర్…

Read More

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

గుండాల సీఐ రవీందర్, ఎస్ఐ రాజశేఖర్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : దేశ ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసే త్యాగం వెల కట్టలేనిదని గుండాల సీఐ రవీందర్, ఎస్సై రాజశేఖర్ అన్నారు. పోలీసులు ప్రజల ధన మానప్రాణాల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పోలీసుల అమరుల త్యాగాలు ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని వారన్నారు. శనివారం గుండాల పోలీస్ స్టేషండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది…

Read More

ఈవీఎం గోడౌన్ ను,స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించిన కలెక్టర్,ఎస్పీ.

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా శనివారం రోజున వేములవాడ పట్టణాల్లో జూనియర్ కాలేజీలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లు, సర్దాపూర్ వద్ద గల ఈవిఏం గౌడన్ లను అధికారులతో కలిసి పరిశీలించి తగు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.జిల్లా కేంద్రంలోని సర్ధపూర్ లో గల ఈవీఎం గోడౌన్లు,సిరిసిల్ల ,వేములవాడ పట్టణాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం రోజున అధికారులతో కలిసి సందర్శించారు….

Read More

పాడి కౌశిక్ రెడ్డి స్వగృహంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వీణవంక (కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి:ఆడబిడ్డల పండుగ బతుకమ్మ పండుగ పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సతీమణి పాడి శాలిని రెడ్డి వారి సగృహంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మహిళలతో పాటు బతుకమ్మను పేర్చి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. పాడి శాలిని రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలతో మమేకమైన బతుకమ్మ…

Read More

పోలిసు అమరువీరుల త్యాగాలు చిరస్మరణీయం ఎస్పి కిరణ్ ఖరే, కలెక్టర్ భవేశ్ మిశ్రా

పోలిసు అమరవీరులకు ఘనంగా నివాళులు భూపాలపల్లి నేటిధాత్రి పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (పోలీస్ ప్లాగ్ డే) భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పి కిరణ్ ఖరే ఆధ్వర్యంలో ఘనoగా నిర్వహించారు. అమరవీరుల స్మారక స్థూపానికి ఎస్పి, కలెక్టర్ భవేశ్ మిశ్రా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ.. పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచి…

Read More

జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటా..

# నేను మళ్లీవస్తా .. మిగిలిన పనులు పూర్తి చేస్తా.. # నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట , నేటిధాత్రి : నిత్యం ప్రజల కోసం సేవలు చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు నిత్యం అండగా ఉంటానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణ పాకాల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల సమీక్ష సమావేశం అధ్యక్షుడు పోడేటి అశోక్ అధ్యక్షతన పట్టణంలోని ఐఎంఏ హాల్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా…

Read More

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముదిరాజ్ లకు ప్రత్యేక గౌరవం

జిల్లాలో ముదిరాజ్ సోదరులకు 30గుంటల స్థలం, భవన నిర్మాణం కోసం 1కోటి రూపాయలు మంజూరు ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువులను తిరిగి పూర్వ వైభవం తీసుకుని వస్తా. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బండ ప్రకాష్ కి మంత్రి వర్గంలో చోటు కల్పించేలా ముఖ్యమంత్రి ని నావంతుగా కోరుతా. భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముదిరాజు అభినందన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ…

Read More
error: Content is protected !!