గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష

నెక్కొండ, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఐదవ తరగతి ప్రవేశం కోసం నెక్కొండ గురుకుల పాఠశాలలో 11 -2-2004 రోజున బాలికల కు ఉదయం 11 గంటల నుండి 1గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చింతం రవీందర్ తెలిపారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 10 గంటల లోపు చేరుకోవాలని పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ మరియు…

Read More

గ్రామాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం తేది:-08.02.2024 రోజున స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమములో భాగంగా రెండవ రోజు షెడ్యూల్ ప్రకారం జైపూర్ మండలంలోని ఇందారం మరియు మిట్టపల్లి గ్రామ పంచాయతీలలో గ్రామ ప్రత్యేక అధికారి గారి అధ్వర్యంలో అందరి భాగస్వామ్యంతో శ్రమదానం నిర్వహించి గ్రామంలోని రోడ్డు ప్రక్కన పెరిగిన తుమ్మ చెట్లను, పొదలను తొలగించి శుభ్రం చేయడం జరిగింది. అనంతరం, గ్రామ ప్రత్యేక అధికారి గ్రామంలోని వీధి,వీధి తిరిగి త్రాగు నీటి సమస్యలు…

Read More

ఆటోలో అసెంబ్లీకి వెళ్లిన కౌశిక్.

ఆటో వారికి అండగా ఉంటాం… హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు గురించి ఆలోచించకుండా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని,వారికి బిఆర్ఎస్ పార్టీ తప్పక అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆటో దారులకు మద్దతుగా కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చిన సందర్భంగా…

Read More

290 క్వింటాళ్ల పి డి ఎస్ బియ్యం పట్టివేత

హసన్ పర్తి/ నేటి ధాత్రి హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎర్రగట్టు గుట్ట వద్ద అక్రమంగా పి డి ఎస్ బియ్యం విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుదవారం రాత్రి 290 క్వింటాళ్ల బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. దీంతో పాటు ఒక ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వారిలో సమ్మయ్య, శిరిగిరి, మౌతం, వీరయ్య, మధుకర్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More

చెకుముకి టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులు.

చిట్యాల, నేటి ధాత్రి : భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్- పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ కు ఎంపికైన సాదా.సంజయ్10 వ తరగతి, సరిగొమ్ముల .హర్ష 9 వ తరగతి,సాదా.సునీల్ 8 వ తరగతి విద్యార్థులను మండల విద్యాధికారికోడెపాక రఘుపతి అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యార్థులు పాఠశాల స్థాయి, మండల స్థాయి, మరియు జిల్లాస్థాయిలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి, రాష్ట్రస్థాయికి సైతం ఎంపిక కావటం, గొప్ప…

Read More

బిఆర్ఎస్ పార్టీలో రబ్బర్ స్టాంప్ లాగానే ఉన్నాం

చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి పార్టీలో చేరిన నాయకులను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు… పార్టీ గెలుపుకోసం కష్టపడ్డ వారికి సరైన గుర్తిపు లేదు… కాంగ్రెస్ సీనియర్ నాయకులు… రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 08, నేటిధాత్రి: బిఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం తో అవిశ్వాసం వీగిపోయి క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. అందులో భాగంగానే గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు…

Read More

ఈ నెల 16న జరిగే గ్రామీణ బందును జయప్రదం చేయాలి

 తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరుగు గ్రామీణ బందును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూక్య సమ్మయ్య పిలుపునిచ్చారు.గురువారం చెన్నరావుపేట రైతు వేదికలో అబ్బదాసి అశోక్ అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షక మండల సదస్సులో వారు మాట్లాడారు.ప్రజలకు…

Read More

అబాకస్, వేదిక్ మ్యాథ్స్ కాంపిటేషన్లో సత్తాచాటిన ‘సరస్వతి’ విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటేషన్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. కరీంనగర్ పట్టణంలోని ఓఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పోటీల్లో జూనియర్స్ లెవల్1లో రాచమల్ల నవనీత ఉమ్మడి జిల్లా టాపర్ గా నిలవగా స్టార్ జూనియర్ కన్సోలేషన్ విభాగంలో సిరిపురం సాయిచరణ్, మేకల భవిష్య, సీనియర్స్ విభాగంలో రేగూరి మనస్వి, బైరగోని సుహాని, పెద్ది…

Read More

ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

భద్రాచలం నేటి ధాత్రి కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు అనంతపురం సతీష్ మాట్లాడుతూ . మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను మోడీ పరిష్కరించలేదు. కార్పొరేటు మతతత్వ విధానాలను అనుసరిస్తూ సామ్రాజ్యవాదం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరించింది…

Read More

సింగిల్ విండో చైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:- ఓదెల మండలంలోని పొత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి పై సింగిల్ విండో డైరెక్టర్లు తెలంగాణ సహకార సంఘం చట్టం 1964 లోని నిబంధన 34(A) ప్రకారం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి డిప్యూటీ రిజిస్టర్ అధికారి బి.రాంమోహన్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఆళ్ళ సుమన్ రెడ్డి, కట్కూరి కవిత కాంతాల సమ్మిరెడ్డి, బొంగోని శ్రీనివాస్ గౌడ్, కోట విజయ,కొట్టే…

Read More

గాయపడిన గీత కార్మికుడిని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

పరకాల,నేటిధాత్రి : పరకాల మండలం నాగారం గ్రామంలో ఆముదాలపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అనే గీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవషాత్తు కింద పడ్డాడు. దీంతో వెంకటేశ్వర్లుకు ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.కాగా వెంకటేశ్వర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ మోకులు ఇస్తామన్న ప్రభుత్వం వాగ్దానం…

Read More

అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన సలహదారు శ్రీ వేం.నరేంద్ర రెడ్డి నీ ఏబీవీపీ జాతీయ నాయకులు అంబాల కిరణ్ మరియు రాష్ట్ర నాయకులు అమర్ కలిశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో జరిగిన 3 కోట్ల అవినీతి, యూనివర్సిటీ హాస్టల్లో జరిగిన 3.5 కోట్ల అవినీతి, న్యాక్ అభివృద్ధి పేరుతో జరిగిన 2 కోట్ల అవినీతి అక్రమాలను కేయూ పీహెచ్డీ కేటగిరి టు లో జరిగిన అక్రమాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదోన్నతులు జరిగిన అక్రమాలు ఆధారాలతో…

Read More

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తప్పదు

నర్సంపేట,నేటిధాత్రి: తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో ఘోర పరాజయం తప్పదని ఎంసిపిఐ జిల్లా నాయకుడు కేశెట్టి సదానందం అన్నారు. నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని, ప్రజా ఆకాంక్షల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.హామీలు అమలుచేయని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో పార్టీ…

Read More

దాడిలో మృతి చెందిన యజమాని పరామర్శించిన అంతయ్య

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పరక పల్లి తిరుపతికి చెందిన మేకల షెడ్డుపై వీధి కుక్కలు దాడి చేయడంతో వారికి చెందిన ఆరు గొర్రెలు 20 కోల్లు కుక్కల దాడిలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటి రామారావు దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన సహాయం అందజేసే విధంగా చొరవ…

Read More

పెచ్చులుడుతున్న రాజావారి పాలిటెక్నిక్ భవనం నూతనంగా నిర్మించాలి

వనపర్తి నేటిదాత్రి;, వనపర్తి పట్టణంలో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల భవనం పెచ్చులుడుతున్నదని భయంకరంగా ఉందని విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి కార్యాలయం ఉప ముఖ్యమంత్రి కి వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డికి వినతి పత్రం అందజేశారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం 22 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఇప్పుడున్న బడ్జెట్ కు మళ్లీ అదనంగా 15 కోట్లు బడ్జెట్లో పట్టి…

Read More

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ గా పి.మల్లయ్య

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా వరంగల్ తూర్పు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఎచ్ఓ గా పి. మల్లయ్య వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న సురేష్ ను బదిలీల్లో బాగంగా ఐజి కి అటాచ్ చేశారు. మిల్స్ కాలనీ ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం వరంగల్ ఏసిపి కిషన్ ను మర్యాదపూర్వకంగా కలిసి బోకే అందచేశారు.

Read More

ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ప్రారంభం

నేటిధాత్రి, వరంగల్ తూర్పు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో, నషా ముక్త్ భారత్ అభియాన్ లో బాగంగా, దేశ వ్యాప్తంగా 41 ఏటిఎఫ్ సెంటర్ల ప్రారంభ కార్యక్రమం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్ పద్దతిలో ఢిల్లీలో ప్రారంభం చేశారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ను వర్చువల్ పద్దతిలో ప్రారంభం చేసే…

Read More

మేడారం సమ్మక్క సారలమ్మలకు చందన సుగంధ మాలలు, పట్టు వస్త్రాలు

అమ్మలకు అరుదైన గౌరవ కానుక… మంత్రి సీతక్క చేతుల మీదగా వనదేవతలకు బహుకరణ… జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి … మంగపేట నేటిధాత్రి తెలంగాణ కుంభ మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ లకు కేరళ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన చందన మాలలు సుగంధ హారాలు మరియు పట్టు వస్త్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క…

Read More

ఆరోగ్య భారత్ మోడీ సర్కార్ లక్ష్యం

బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నేటిధాత్రి, వరంగల్ తూర్పు ఎంజీఎంలో “నషా ముక్త్ భారత్ అభియాన్” మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రం ప్రారంభం వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్. ఆరోగ్య భారత్ నిర్మాణానికి మోడీ సర్కార్ పెద్ద పీట వేస్తోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వివరాల్లోకి వెళితే గురువారం వరంగల్ ఎంజీఎంలో నషా ముక్త్ భారత్ అభియాన్ మద్యం, మాదక…

Read More

పారిశుద్ధ్య పనులు చేపిస్తున్న ప్రత్యేక అధికారి

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలము లోని జైపూర్ గ్రామ పంచాయతీ నందు పారిశుధ్య పనులు పరిశీలించి, మహా లక్ష్మి, ప్రజా పాలన పథకాన్ని ప్రారంభించిన జిల్లా పంచాయతి అధికారి డి. వెంకటేశ్వరరావు, పి.సత్యనారాయణ, ఎంపీడీవో బి . ఉదయ్ కుమార్,పంచాయతీ కార్యదర్శి,

Read More
error: Content is protected !!