హసన్ పర్తి లో స్వచ్చ తీర్థ కార్యక్రమం

హసన్ పర్తి / నేటిధాత్రి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు హసన్ పర్తి మండలంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామీ శివాలయం లో 66 వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ బి జె పి నాయకులతో కలసి స్వచ్ఛ తీర్థ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను ఉడ్చి చెత్తను తొలగించి నీటితో కడిగి శుభ్రం చేశారు.

Read More

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాలకి సొంత భవనాలు నిర్మించాలి

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం *బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందజేశారు ** ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ హన్మకొండ, నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడం వలన విద్యార్థులు ఇరుకు గదుల్లో ఉంటు విద్యను అభ్యసించే పరిస్థితి నెలకొందని , అదేవిధంగా గురుకుల పాఠశాల…

Read More

ఎస్ ఎస్ సి ఉత్తీర్ణత తర్వాత పై చదువుల కొరకు అవగాహన కల్పించిన అధికారులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో చేరితే ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయో కెరీర్ పై అవగాహన కల్పించారు. చదువుపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పాఠశాల విద్యార్థి విద్యార్థులకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి. సత్యనారాయణ ఎంపీడీవో, యు. ఉపేందర్ రావు జైపూర్ ఎస్సై, విద్యాసాగర్ రావు…

Read More

వస్త్రపరిశ్రమ సంక్షోభానికి కారణం బిఆర్ఎస్ పార్టీ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ మీరు ప్రభుత్వంలో ఉండి 275 కోట్ల రూపాయలు ఎందుకు విడుదల చేయలేదు వస్త్ర పరిశ్రమలో నేత కార్మికుల మీద సైతం కమిషన్లు దోచుకోవడానికి మాక్స్ సొసైటీలను అడ్డం పెట్టుకొని కొత్త పథకాలు సృష్టించి వందల కోట్లు దోచుకున్నారని వస్త్ర పరిశ్రమలో జరిగిన అవకతవకల్లో బి ఆర్ ఎస్ పార్టీ…

Read More

మల్యాల గ్రామంలోని హనుమాన్ గుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో 500 ఏళ్ల నిరీక్షణ, కోట్ల మంది హిందువుల కల, లక్షల మంది ప్రాణాల త్యాగాఫలం ప్రభు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య నగరంలో శ్రీ రామ విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్బంగా శ్రీ హనుమాన్ దేవాలయం వద్ద తేదీ 22 సోమవారం రోజున గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు శనివారం రోజున తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి మల్యాల…

Read More

సీఈఐఆర్ టెక్నాలజీతో పోయిన ఫోన్ ని స్వాధీనం చేసుకుని తిరిగి బాధితునికి అప్పగించిన చందుర్తి పోలీస్

 సీఈఐఆర్ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై వెంకటేశ్వర్లు చందుర్తి, నేటిధాత్రి: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన పోలీస్ లు..ఈ సందర్బంగా ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం…

Read More

అంగన్వాడీలో ఫ్రీ స్కూల్ సామాగ్రిని ప్రారంభించిన సిడిపిఓ

చిట్యాల ,నేటి ధాత్రి ; జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కొత్తపేట గ్రామంలో శనివారం రోజున అంగన్వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫ్రీ స్కూల్లో వస్తు సామాగ్రిని సిడిపిఓ అవంతి ప్రారంభించడం జరిగింది, 15 రకాల వస్తువులు ఎల్ఈడి టీవీ ఉయ్యాల స్టోరేజ్ డ్రంబు కుక్కర్ ఆట వస్తువులు బ్లాక్ బోర్డు కేంద్రంలో ఫ్రీ స్కూల్ పిల్లల సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ముఖ్య ఉద్దేశం గూర్చి సిడిపిఓ…

Read More

మైనార్టీ స్కూల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

ఈనెల 17 నుండి ఫిబ్రవరి 6 వరకు అడ్మిషన్లు దరఖాస్తుల స్వీకరణ మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ రజిత భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రజిత ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ప్రిన్సిపల్ రజిత మాట్లాడుతూ 2024 25 విద్య సంవత్సరానికి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఐదవ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఈనెల 17 నుండి ఫిబ్రవరి 6వ తారీకు దరఖాస్తుల…

Read More

అక్షర హైస్కూల్ లో న్యాయ విజ్ఞాన సదస్సు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని అక్షర హైస్కూల్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ హాజరై విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని తల్లిదండ్రులు, ఉపాద్యాయులు చెప్పిన మార్గాలను అనుసరించి ముందుకు సాగాలని, చిన్న వయసులోనే లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని నిరంతరం వాటి కోసం కృషి చేయాలని, సాంఘిక మద్యమాలకు దూరంగా వుండాలని, వాటిని ఉపయోగించడం వల్ల జీవితంలో…

Read More

తిరుమల తిరుపతికి పాదయాత్రగా బయలుదేరిన గండ్ర దంపతులు

ప్రత్యేక పూజాలతో ప్రారంభమైన యాత్ర భూపాలపల్లి నేటిధాత్రి మంజు నగర్ శ్రీ వెంకటేశ్వర సామి దేవస్థానం నుండి తిరుమల తిరుపతికి పాదయాత్రగా బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గండ్ర జ్యోతి రెడ్డి జెండా ఊపి యాత్రను ప్రారభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వందలాదిగా కదిలిన భక్తులు,ప్రజా ప్రతినిధులు. అనంతరం గండ్ర దంపతులు మాట్లాడుతూ మొదటి రోజులో బాగంగా చెల్పూరు,మైలారం,కొత్తపల్లి(బి),బుగులోని జాతర,జగ్గయ్యపేట,గోరికొత్తపల్లి,నిజంపల్లి,సూర్యనాయక్ తండా, కాట్రపల్లి వరకు సాగుతుంది. లోకళ్యాణార్థం నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర…

Read More

ఎంపిడిఓకి వినతిపత్రం అందించిన సర్పంచ్ లు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలకి సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఎంపిడివోకు వినతిపత్రం అందజేశారు. ఈవినతిపత్రంలో పదవీకాలం 1పిబ్రవరి2024 వరకు ముగుస్తున్నందున, ఎంపీ ఎన్నికలు మే 2019, కరోనాకాలం ఆతర్వాత ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు జూన్ 2019, సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చిన తేదీ 2నవంబర్2019(తోమ్మిది నెలలో చెక్ పవర్ లేని), కరోనాకాలం దాదాపు రెండు సంవత్సరాల పదవీకాలం వృధా అయినందున మరియు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి నిధులు(ఎస్పిఎఫ్) ఇరవై నెలల నుంచి రావడం…

Read More

నవభారత్ పత్రిక క్యాలెండరు ఆవిష్కరించిన ఏసిపి మోహన్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నవభారత్ తెలుగు దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను శనివారం రోజున జైపూర్ ఏసిపి బాలసాని మోహన్ చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధి లాగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు అందించడంలో పత్రికలు ముందు ఉంటాయని పేర్కొన్నారు. నిజాలు నిర్భయంగా రాస్తూ మంచి కథనాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ప్రెస్…

Read More

పరిశుభ్రం కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్

జిల్లా బిజెపి అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి కూకట్పల్లి జనవరి 20 నేటి ధాత్రి ఇంచార్జ్ జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దే వాలయాలను పరిశుభ్రం చేయాల నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలు పు మేరకు శ్రీశ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పరిశుభ్రం కార్యక్రమం లో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి.ఈ రోజు కే.పి.హెచ్.బీ కాలనీ శ్రీ శ్రీ…

Read More

22వ తేదిని సెలవు దినంగా ప్రకటించాలి

బిజెపి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్. నల్లబెల్లి,నేటిధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన సెలవు రోజుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరగబోయే రామమందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచ ప్రజలందరు ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు దినం గా ప్రకటించక పోవడం సిగ్గు చేటుఅని ఇప్పటికైనా…

Read More

రేగులపల్లె యాదవ సంఘం భవనానికి 50వేల ఆర్థిక సాయం అందజేసిన వరాల నర్సింగం

బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినిపల్లి మండలం మల్లాపూర్ అనుబంధ గ్రామం రేగులపల్లె లో గొల్ల మరియు కుర్మ సంఘ భావననికి గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం విజయం సాధిస్తే గొల్ల కుర్మ సంఘ భవనానికి మల్లాపూర్ గ్రామ వాస్తవ్యులు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వరాల నర్సింగం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు గొల్ల మరియు కుర్మ సంఘ భవన నిర్మాణానికి యాభై వేల (50000)…

Read More

అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించిన వెంకట రమణారెడ్డి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన బూడిద దుర్గయ్య కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందించిన పాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త అయిన బూడిద సంతోష్ తండ్రి బూడిద దుర్గయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాని విషయాన్ని మాజీ మంత్రి మన ఎమ్మెల్యే కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి పార్టీపరంగా ఆదుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు అలాగే ప్రతి…

Read More

మర్యాదపూర్వకంగా నూతన ఎస్సైని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకై ఇచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి బొల్లారం చంద్రమౌళి పసుల కమలాకర్ పసుల బేస్ కుమార్ సుధాకర్ శంకరయ్య ప్రమోద్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Read More

ప్రగాఢ సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సత్యం

రామడుగు, నేటిధాత్రి: చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త గాలన్న మృతి పట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గాలన్న మృతదేహానికి పూలమాల వేసి ప్రగాఢ సంతాపం తెలియజేశి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గాలన్న పోరాడారని గుర్తు చేసుకుంటూ ఈకష్ట సమయంలో వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Read More

దేశానికి రాహుల్‌గాంధీ లాంటి ప్ర‌ధాని అవ‌స‌రం

ఉప్ప‌ల్ నేత‌ల‌తో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 20 మ‌న దేశానికి రాహుల్‌గాంధీ లాంటి ప్ర‌ధాని అవ‌స‌ర‌మ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీని ప్ర‌ధాని చేసే బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. రాబోయే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల‌లో కాంగ్రెస్ ఎంపీల‌ను గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో ప‌రిస్థితులు మారాలంటే రాహుల్‌గాంధీ లాంటి నేత‌నే ప్ర‌ధాని కావాల‌న్నారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు నాయ‌కులు…

Read More

మరిపెళ్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభం

*మల్లారం,మర్రిపెళ్లి గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీ పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ *ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మరిపెళ్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతున్నాయని అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ రూరల్ మండలం మల్లారం,మర్రిపెళ్లి గ్రామంల్లో కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు,…

Read More