ఈరోజు భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎలక్ట్రికల్ యూనియన్ మీటింగ్ జిల్లా అధ్యక్షులు చుక్కా సుధాకర్ ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తారీకు ఎలక్ట్రికల్ యూనియన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది

భద్రాచలం నేటిదాద్రి దానిలో భాగంగా కొత్తగా యూనియన్ ఎన్నికలకు పేర్లు ఇవ్వాల్సిందిగా కోరారు. మీ సేవలో లేబర్ కార్డు కి సంబంధించిన ఆన్లైన్ మరియు క్లెయిమ్స్ సదుపాయం పనిచేయనందున రెన్యువల్ కి ఇబ్బందిగా ఉంది. ఈ సమస్యను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల సమస్యలను అసెంబ్లీ లో లేవనెత్తి సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. ప్రతినెల మీటింగ్ కి రాని సభ్యులను యూనియన్ నుంచి తొలగించబడుతారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ యూనియన్…

Read More

జాబ్ కార్డ్ ఉన్న కూలీలందరికి పని కలిపించాలి

ఎంపీడీఓ సరోజ లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి : మండలంలోని కూలీలందరికి ఉపాధిహామీ లో పని కలిపించాలని ఎంపీడీఓ సరోజ అన్నారు.శుక్రవారం మండలం లోని రంగపెట్, హనుమంతుపల్లి, చందారం గ్రామపంచాయతీలలో ఆమె సుడిగాలి పర్యటన గావించారు.గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో పని కలిపించి రోజు కు రూ.272 సగటు వేతనం అందించాలని సూచించారు. ఉపాధిహామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశాన్ని,నర్సరీ లను, అంగన్వాడీ సెంటర్స్, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఎంపీడీఓ వెంట ఏపిఓ వెంకటరమణ, టెక్నీకల్ అసిస్టెంట్ బూసిరాజు రాజన్న, ఆయా…

Read More

మాదిగ అమరవీరుల ప్రాణత్యాగం వృధా కానివ్వం-ఏకు శంకర్ మాదిగ

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని అమరధామంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోయ్యడ శ్రీనివాస్ పూలమాలలతో నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవ సమస్య అయినటువంటి ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన మాదిగ అమరవీరులకు ఘన నివాళులర్పించారు వారి యొక్క ఆకాంక్షలు వర్గీకరణ సాధించేంతవరకు మాదిగలు వర్గీకరణ పట్ల చిత్తశుద్ధితో మాదిగలంతా ఏకమై మందకృష్ణ మాదిగ…

Read More

కోల్ బెల్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ నస్పూర్ మండల 2024 నూతన కమిటీ ఏర్పాటు

నస్పూర్ నేటిదాత్రి: సర్వలోకనాదుని కల్వరి మందిరం రైతు కాలనీలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందిదీనికి నస్పూర్ మండల్ లో ఉన్న 56 మంది పాస్టర్స్ అన్ని డినామినేషన్స్ నుండి తరలివచ్చి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది 2024 నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు ఫౌండర్: పాస్టర్ ఉబ్బని ఇమ్మనియేలు గౌరవ అధ్యక్షులుగా రాజ్ ప్రకాష్ ప్రెసిడెంట్: పాస్టర్ క్యాతం అశోక్ పాల్ వైస్ ప్రెసిడెంట్: బ్రదర్ తోగరి బానేష్ వైస్ ప్రెసిడెంట్: బ్రదర్ అట్కపురం…

Read More

మృతుని కుటుంబానికి 20వేల ఆర్థిక సహాయం అందజేత

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఎడ్ల సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయినారు గణపురం స్నేహ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అసోసియన్ నుండి సుదర్శన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు 20,000 ఆర్థిక సహాయం అందజేసినారు ఈ కార్యక్రమం గణపురం స్నేహ టాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ల్యాదళ్ళ సమ్మయ్య గౌడ్, యూనియన్ సభ్యులు గుర్రం సురేష్ గౌడ్, పొట్ల సురేష్, కొమ్మర శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి,గోరంట్ల ప్రశాంత్, మోటపోతుల…

Read More

నిరుపేద దహన సంస్కారాలకు ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద చేయూత

రామకృష్ణాపూర్, మార్చి 01, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణం విధ్యానగర్ లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ జనగామ శ్రీనివాస్ వాళ్ళ నాన్న జనగామ మల్లేష్ అనారోగ్యంతో చనిపోయిన విషయం స్థానికుల ద్వారా తెలుసుకునీ దహాన సంస్కారాల కోసం యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయం 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో యువత జనం కోసం…

Read More

25 కేజీల రైస్ బ్యాగు విస్తరణ

హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో శుక్రవారం ఎర్రమగడ్డ ఎస్సీ కాలనీకి చెందిన బొచ్చు రాజమ్మ అనారోగ్యంతో ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపాన్ని తెలియజేసిన మారపల్లి ప్రభాకర్ హెడ్ కానిస్టేబుల్ సిసిఎస్ & టాస్క్ ఫోర్స్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అనంతరం 25 కేజీల బియ్యాన్ని అందించినారు ఈ కార్యక్రమంలో ఆరు ముళ్ళ ఎల్ల స్వామి అంబేద్కర్ యువజన సంఘం మండల…

Read More

గోపాలరావు పల్లెలో యాదవ సంఘం ఎన్నికలు.

తంగళ్ళపల్లి నేటి దాత్రి… తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో యాదవ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా కుక్కల ఆంజనేయులు యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని యాదవులు తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ తమకు అప్పగించిన ఇంత పెద్ద బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని నాపై నమ్మకం ఉంచిన కులం పెద్దలకు సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే యాదవ సంఘం అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తానని ఈ…

Read More

మల్కాజిగిరిలో అక్రమ కట్టడాల వైపు కన్నెత్తి కూడా చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు

సంవత్సరాల నుండి మల్కాజిగిరి టౌన్ ప్లానింగ్ లో స్థిరపడ్డా టిపిఓ… అక్రమార్కులకు సలహాలు సూచనలు ఇచ్చి పనికానిస్తున్న అధికారులు… మల్కాజిగిరి,నేటిధాత్రి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్ లలో విచ్చలవిడిగా కండ్లకు కనపడేటట్టు,ఎటువంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు జరుగుతున్న, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్న. టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూస్తా పాపాన పోలేదు. అక్రమార్కులు టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఉన్న అధికారులను మేనేజ్ చేసుకొని అనుమతులు లేకుండా అక్రమ…

Read More

నోటీసులతో నిజాన్ని దాచలేరు!

https://epaper.netidhatri.com/ `వాటికి నేటిధాత్రి ఏనాడు అదిరేది కాదు! `కార్మికులకు న్యాయంగా రావాల్సింది ఇవ్వు! `బడుగుల పొట్ట గొట్టిన బడుగు నేతగా మిగిలిపోకు! `తిన్నది అరక్క కార్మికులు పోరాటం చేస్తున్నారా? `పని పాట లేక న్యాయం కావాలని రోడ్డెక్కుతున్నారా? `సమస్యలున్న చోటుకు మీడియా వెళ్తుంది. `మీడియాకు సమస్యలు చెప్పుకుంటేనే ప్రపంచానికి తెలుస్తుంది. `తప్పు చేసిన వాళ్లు నెపం మీడియా మీద నెట్టడం మామూలే! `తప్పు చేయకపోతే వివరణ ఇచ్చుకోండి. `20 సంవత్సరాల్లో నేటిధాత్రి ఇలాంటి బెదిరింపులు చాలా చూసింది….

Read More

యన్మన్ గండ్ల గ్రామంలో రెచ్చిపోతున్న దొంగలు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల గ్రామంలో రాత్రి 10 దాటితే చాలు దొంగలు హల్చల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే యన్మన్ గండ్ల గ్రామపంచాయతీ శివారులోని 340/341 సర్వే నెంబర్లలో యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన రైతు కోస్గి వెంకటయ్య వారి ముగ్గురి అన్నదమ్ములు కలిసి గత నెల రోజుల కిందట కొత్తగా బోరు వేసి భూమి చదునుచేసి వరి నాటువేసుకున్నారు. ప్రతిరోజు వెంకటయ్య ఉదయం సాయంత్రం…

Read More

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత.

చిట్యాల, నేటిధాత్రి: జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రామ్ నగర్ కు చెందిన చిన్న నాటి స్నేహితుడు,క్లాస్మేట్ కుమ్మరి. జితేందర్ యొక్క నాన్న కుమ్మరి.నరసింహ రాములు ఇటీవలె మృతి చెందగా (9500)ఆర్థిక సహాయం చేసి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చినా పదవ తరగతి(2006-07) స్నేహితులు బండి.రాజు,శ్రీపతి రాజు, గురుకుంట్ల కిరణ్, నేపాలీ రాకేష్ ,జెట్టి రాము, చిలుమూల రవికుమార్ (డాక్టర్),దాసరపు.సురేష్,నోముల వేణు, బండి సురేష్, బుర్ర అనీల్, పుదరి మహేందర్, షఫీ,…

Read More

ప్రేమ్‌ సాగర్‌ రావుకు మంత్రి యోగం!

https://epaper.netidhatri.com/ `విస్తరణలో తప్పకుండా చోటు. `త్వరలోనే మంచిర్యాల ప్రజలకు శుభవార్త. `మంచిర్యాల ప్రేమ పాత్రుడు ప్రేమ్‌ సాగర్‌ రావు. `కాంగ్రెస్‌ కు కరుడుగట్టిన సైనికుడు ప్రేమ్‌ సాగర్‌ రావు. `ముక్కుసూటి దనం..నిలువెల్లా మంచితనం. `పార్టీకి కష్టకాలంలో అండగా వున్న నాయకుడు. `కిందిస్థాయి నుంచి ఎదిగిన నేత. `త్వరలో మంత్రి కానున్నారు! `ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాడు. `సింగరేణికి పూర్వ వైభవం కోసం పాటుపడుతున్నాడు. `అసెంబ్లీలో తన ప్రాంత సమస్యలను ప్రస్తావించి నిధులు సాధించారు….

Read More

ప్రభుత్వ వసతి గృహం విద్యార్థులకు ధైర్యం కల్పించాలి

చందుర్తి, నేటిధాత్రి: వేధింపులు లేకుండా విద్యార్థులకు ధైర్యం కల్పించాలని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహం సంక్షేమ అధికారి రవీంద్ర స్వామి సూచించారు. చందుర్తి మండల కేంద్రంలోని వసతి గృహంలో గురువారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మనోవేదానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా మనోధైర్యాన్ని కల్పించాలని రవీంద్ర స్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More

సమన్వయంతో పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

మండల వైద్యాధికారిణి పోరండ్ల నాగరాణి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మార్చి 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అనుబంధ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని మొగుళ్ళపల్లి వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాలకు, అంగన్వాడి కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి పోలియో చుక్కలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలంలోని 5 సంవత్సరాలున్న పిల్లలు 3341 మంది ఉన్నారని, వారందరికీ పోలియో…

Read More

మరిపెడకు చేరుకున్న బిజెపి సంకల్పయాత్ర

* భారీగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు * వచ్చేది మళ్లీ బిజెపి ప్రభుత్వమే * మాజీమంత్రి విజయ రామారావు మరిపెడ నేటి ధాత్రి. విజయ సంకల్ప యాత్ర గురు వారానికి మరిపెడ మండలంకు చేరుకున్న బిజెపి విజయసంకల్పయాత్ర మహబూబాబాద్ క్రాస్ రోడ్డు నుండి వరంగల్ రోడ్డు పెట్రోల్ బంక్ వరకు ర్యాలీతో తరలివచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించారు‌‌. బిజెపి మాజీ మంత్రి విజయ రామారావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వంలో అసాధ్యం సుసాధ్యం చేసిన మోడీ 500…

Read More

బిజెపి విజయ సంకల్ప యాత్ర జయప్రదం చేయండి

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో హరీష్ రావు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు ప్రజలందరూ కార్యకర్తలు నాయకులు మహిళా సోదరులు కదలి రావాలని నరేంద్ర మోడీ కి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందనినరేంద్ర మోడీ అధికారంలో లేకపోతే జాతీయ రహదారుల నిర్మాణం జరిగేది కాదు గ్రామాలలో విధి దీపాలు ఎలిగేవి కాదు గ్రామాలలో స్మశాన వాటికలు ఉండేవి కాదు ఉచిత రేషన్ బియ్యం వచ్చేవి కాదు స్వచ్ఛభారత్ టాయిలెట్స్ నిర్మాణం అయ్యేది కాదు…

Read More

నేడు గంగారం లో మంత్రి సీతక్క పర్యటన

గంగారం,నేటిధాత్రి : ములుగు అసెంబ్లీనియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కేంద్రంలో తేదీ 01 మార్చి 2024 ఉదయం 10:15 నిమిషాలకు గంగాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, భూమి పూజ, కార్యకర్తల సన్మానం కార్యక్రమంలో పాల్గొంటారని గంగారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు అన్నారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…

Read More

చక్కంపేట్ గ్రామంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట.

ముఖ్యఅతిథిగా మహబూబ్నగర్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చొక్కంపేట్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉమ రామలింగేశ్వర స్వామి ఆలయ, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ఠ చించోడు అభిమన్యు రెడ్డి ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి వర్యులు& జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి , దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Read More

ఉత్తమ అధ్యాపకుడు నిత్య అభ్యాసకుడు -బన్న అయిలయ్య

కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్ అట్టడుగు దళిత శ్రామిక నేపథ్యం నుంచి అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ప్రొఫెసర్ స్థాయి కి ఎదిగిన గురువుల సాంగత్యం వల్ల అలవడిన నిరంతరం సాహిత్య అధ్యయనమే తన జీవన శైలి గా మార్చుకొని అటు సాహితీ ప్రపంచానికి ఇటు యూనివర్సిటీ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు కృషి చేసిన ఆచార్య బన్న అయిలయ్య గొప్ప సాహితీ శిఖరం అని పేర్కొన్నారు. గురువారం నాడు ఆర్ట్స్ కాలేజ్ లో ఫ్యాకల్టీ…

Read More