గుత్తి కోయ గుంపులలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

# గిరిజనులు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి # గుండెంగవాయి గుత్తి కోయ గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని గుండెెంగ వాయి గుత్తి కోయ గుంపులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏటూర్ నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రామిశ్రా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ లతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలం ఎండల ప్రభావం…

Read More

నవశకానికి చంద్రోదయం!

`ఉదయించనున్న కొత్త జాతీయ రాజకీయం… `అట్టహాసంగా కేసిఆర్‌ కొత్త పార్టీ ప్రకటన… `రైతును దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణ రచన. `విధ్వంసమైన సాగుకు పూర్వవైభవమే ఆచరణ… `రైతు రాజ్య స్థాపనే ఆలంబన `తెలంగాణ వాదుల్లో సరికొత్త ఉత్సాహం… `మళ్ళీ ఉద్యమకారులంతా ఏకమౌతున్న శుభ తరుణం… `దేశ రైతాంగానికంతా కేసిఆర్‌ పార్టీయే వేధిక…  `అన్ని రాష్ట్రాల రైతులకు ఒకే విధానం… `దేశమంతా రైతు బంధు… `సాగుకంతా ఉచిత కరంటు… `తరలివచ్చిన రైతు నాయకులు… `ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయ…

Read More
MLA

హనుమాన్ మహాయాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.

హనుమాన్ మహాయాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది. నర్సంపేట,నేటిధాత్రి:     నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల సర్వపురం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జరుగుతున్న హనుమాన్ మహా యాగం మహోత్సవానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,కమిటీ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పూర్ణాహుతితో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో తాంత్రిక పూజారి ప్రదీప్ కుమార్ గురుస్వామి,పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,…

Read More

*మీకోసం..మీ సేవకై..మీ ఎమ్మెల్యే..*

తూర్పు 25 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే సాయం దాతలు, ఎమ్మెల్యే సొంత ఖర్చులతో పేదలకు త్వరలో నిత్యావసర సరుకులు నియోజకవర్గం పేదవారికి ఇబ్బంది రానివ్వను.. సాయి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాట్లను పరిశీలించిన నన్నపునేని *వరంగల్ సిటి నేటిధాత్రి* వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరోనా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్యచరణ రూపొందించారు నియోజకవర్గంలోని 25 వేల మంది పేద కుటుంబాలకు త్వరలో నిత్యావసర సరుకుల పంపిణీ…

Read More

వ్యాక్సిన్ సెంటర్ నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్ నేటిధాత్రి జులై 12: రామంతపూర్ పరిధిలోని రాజేంద్ర నగర్ లో చిన్న పిల్లలకి వేసే వ్యాక్సిన్ సెంటర్ నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులో గా ప్రజలు పిల్లల కి సమయానికి వ్యాక్సిన్ వేయించాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు , బీఆర్ఎస్ నాయకులు పవన్ ఆశ…

Read More

విజయం దిశగా ఎన్నికల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడప ప్రచారం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే మళ్లీ మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడం ఖాయమని తెలియజేస్తూ మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు మన నియోజకవర్గ చరిత్రలో ఎవరు చేయని అభివృద్ధి చేసి…

Read More

సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పంథా) నేతల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

మాస్ లైన్ నేతలు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా) రాష్ట్ర నేతలు సివై పుల్లయ్య, ఆవుల అశోక్, హనుమంతరావు, జి అశోక్,గడ్డం లక్ష్మణ్, నూనావత్ శ్రీను తదితరులపై ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని మంగళవారం గుండాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా…

Read More

నాలుగు రోజుల్లో నారాయణపూర్ కు ఎల్లంపల్లి జలాలు

గంగాధర మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమును కలిసిన గంగాధర గ్రామ రైతులు నారాయణపూర్ జలాశయాన్ని నింపి పంటలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యేను కోరిన రైతులు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నారాయణపూర్ రిజర్వాయర్ కు ఎల్లంపల్లి జలాలను విడుదల చేయాలని కోరారు నాలుగు రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపుర్ రిజర్వాయర్ ను నింపుతామని హామీ ఇచ్చిన అధికారులు తాము కోరగానే స్పందించి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతులు…

Read More

నూతనంగా నిర్మించినకూరగాయల సముదాయానికి కామ్రేడ్ అమరజీవి గుండా మల్లేష్ నామకరణం చేయాలి.

బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించినకూరగాయల సముదాయానికి కామ్రేడ్ అమరజీవి గుండా మల్లేష్ నామకరణం చేయాలని జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ బెల్లంపల్లి సిపిఐ పట్టణ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ఆడెపురాజమౌళి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ మేకల దాస్, కామ్రేడ్ జోగుల మల్లయ్య సిపిఐ…

Read More
Private Hospital.

ప్రజాసేవయే నా జీవిత ఆశయం…

ప్రజాసేవయే నా జీవిత ఆశయం… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…   తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల నక్క రవిపై.ప్రత్యేక కథనం. ఈ సందర్భంగా వారి మాటల్లోనే తాను చిన్నతనంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక ప్రముఖ వైద్యులు దగ్గర వైద్యం నేర్చుకొని ఎలాగైనా పల్లెటూరు ప్రజలకు వైద్య సేవలు అందించాలని నిశ్చయంతో ఊరిలో ప్రాక్టీసు ప్రారంభించానని తద్వారా ఏ రాత్రి అయిన గ్రామ ప్రజలకు గాని చుట్టుపక్కల ప్రజలకు…

Read More
Banned

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం. జహీరాబాద్ నేటి ధాత్రి     జహీరాబాద్ సమీపంలోని మాటికి జాతీయ రహదారిపై 20 లక్షల విలువైన 80 కిలోల నిషేధిత ఎండు గంజాయిని చిరాగ్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి బుధవారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు డిక్కీలో గోధుమ రంగు కవర్లో చుట్టిన 42 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. జహీరాబాద్ మండలం గోవిందా పూర్ కు చెందిన తిరుమలేష్ ను…

Read More
Former MPTC Shivananda Sripati, village BRS party

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న.

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జహీరాబాద్ నేటి ధాత్రి:   సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో పుసల్పహాడ్ తుకారం గంగమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివ నంద శ్రీపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి యువజన నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

వాణిజ్య శాస్త్రంలో వనజకు డాక్టరేట్

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి : కాకతీయ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్రం పరిశోధకురాలు వనజ అంబోజి డాక్టరేట్ సాధించారు.కాగా కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య మల్లారెడ్డి ఒక ప్రకటనలో డాక్టరేట్ ను ప్రకటించారు. ఆర్గనైజేషనల్ క్లెమేట్ ఇన్ సర్వీస్ సెక్టార్ – ఏ స్టడీ ఆఫ్ సెలక్ట్ హెల్త్ కేర్ యూనిట్స్ ఇన్ తెలంగాణ స్టేట్. అనే అంశంపైన సమర్పించిన సిద్ధాంత గ్రంథానికిడాక్టరేట్ లభించింది.వరంగల్ చెందిన వనజ కేయూ వాణిజ్యశాస్త్రం ఆచార్యులు డాక్టర్ సత్యావతి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.

Read More
CM Revanth Reddy

నిమ్స్ రైతుల ఆందోళన మామడ్దిలో ఉద్రిక్తత.

నిమ్స్ రైతుల ఆందోళన.. మామడ్దిలో ఉద్రిక్తత. జహీరాబాద్ నేటి ధాత్రి:     జహీరాబాద్: నిమ్డ్ రైతుల ముందస్తు అరెస్ట్ లతో మామడ్దిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పోనట్లు పోలీసులు అడ్డుకుంటున్నారు. నిమ్డ్ ప్రాజెక్టుకు సారవంతమైన భూములు తీసుకోవద్దని వేడుకున్నా రైతుల అరెస్ట్ ను రైతు నాయకులు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల పేరు గ్రామానికి పోలీసులు రాగానే వందలాది మంది మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో…

Read More

మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ

నడికూడ,నేటిధాత్రి: మండలంలోని కంఠాత్మకూరు, సర్వాపూర్,చర్లపల్లి గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళుల ర్పించారు.అనంతరం వారి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. మృతుల వివరాలు కంఠాత్మకూర్ గ్రామం తడక స్వామి,సాధు కొమురయ్య,పల్లెబోయిన ఉపేంద్ర. సర్వాపుర్ గ్రామం బోగి కొమురమల్లు చర్లపల్లి గ్రామం శీలం సారమ్మ. మాజీ ఎమ్మెల్యే…

Read More

అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

#తాజా మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు రాజారామ్ యాదవ్. నల్లబెల్లి, నేటి ధాత్రి: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తాజా మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు నానబోయిన రాజారామ్ యాదవ్ పేర్కొన్నారు ఈ మేరకు మంగళవారం సాయంత్రం గాలి వానతో భారీ వర్షం కురువగా వరి పంట చేతికి అందే సమయంలో వర్షం కారణంగా పంట పొలాల్లో వరి నేలకు ఒరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని కోతలు…

Read More

ప్రారంభమైన మినీ మేడారం జాతర

రిబ్బన్ కట్ చేసి జాతరను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ల పల్లి నేటి ధాత్రి న్యూస్ మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన నిర్వహించే మినీ మేడారం జాతరను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వనదేవతల ఆశీర్వాదంతో..ఆ తల్లుల దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి..పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆయన వేడుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన జాతరలో కలియ…

Read More

దొడ్డువడ్లకు సైతం బోనస్ ప్రకటించాలని బి ఆర్ ఎస్ నాయకుల నిరసన .

గొల్లపల్లి నేటి ధాత్రి: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ 500 ఇస్తానన్న వాక్యాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం అన్ని రకాల వడ్ల కు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూబి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ అధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలోని మండల కార్యాలయం ముందు మంగళవారం ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం…

Read More
error: Content is protected !!