‘కబ్జా’ కథలు ఎందుకోసం…? భూమితో మనిషిది విడదీయరాని సంబంధం. భూమి లేనిది మనిషి జీవించడం అసంభవం. నాలుగుముద్దలు నోట్లోకి వెళ్లాలన్న నాలుగు పైసలు...
‘లింగంబాబా’…ఐదుగురు దొంగలు వరంగల్ అర్బన్ జిల్లా డిఐఈఓ కార్యాలయంలో క్యాంపు పేరిట భారీ మొత్తంలో అవినీతి జరిగిందన్నా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అవినీతి...
కేయూలో తాగునీటికి కటకట కాకతీయ యూనివర్సిటీలో తాగునీటి కటకట ఏర్పడింది. అసలే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయ్…చల్లటి నీటితో దాహం తీర్చుకుందాం అనుకున్న విద్యార్థులకు,...
సేనా లేఅవుట్ కబ్జాలు చూడతరమా… లేఅవుట్ నిర్వాహకుల కబ్జాలు నానాటికి స్థానిక ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మండలంలో లే అవుట్ కొరకు కొనుగోలు...
భార్యను నరికి చంపిన భర్త కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అతి కిరాతరంగా నరికి చంపిన ఘటన మండలంలోని కట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది....
దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు – ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ – సూపరింటెండెంట్ పనేనని అనుమానం – డిఐఈవోకు తెలిసే జరిగింది…? –...
దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు – ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ – సూపరింటెండెంట్ పనేనని అనుమానం – డిఐఈవోకు తెలిసే జరిగింది…? –...
తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ 4స్థానాలను కైవసం చేసుకోగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో...
దేశవ్యాప్తంగా మరోసారి భారతీయ జనతా పార్టీ సునామీ కొనసాగింది. 45రోజుల ఉత్కంఠ అనంతరం కొనసాగిన ఎన్నికల లెక్కింపులో దేశవ్యాప్తంగా మొదటి నుంచి బిజెపి...
‘ఫ్యాన్’ గాలికి ‘సైకిల్’ కుదేలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఫ్యాన్ గాలికి సైకిల్ కుదేలయిపోయింది. రెండోసారి తప్పక అధికారంలోకి వస్తానని పూర్తి...
బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం హసన్పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్...
పసుపు అంచనాలు పటాపంచాలు కొన్ని ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబు గెలుస్తాడని తమ అంచనాలు ప్రకటించగా నిన్న మొన్నటి వరకు పసుపు శిబిరంలో కొంత...
అనాథ బాలికకు అండగా కెటిఆర్ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అండగా నిలిచారు. ఆ బాలికకు...
పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలి సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్ డాక్టర్...
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య అందుతుందని తొగర్రాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతుల కుమారస్వామి అన్నారు. బుధవారం దుగ్గొండి...
సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు… ధర్మసాగర్ సీఐ శ్రీలక్ష్మీ తీరుపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాతలకాలం నుండి దళితులు తమ...
బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి నర్సంపేట మున్సిపాలిటీలో నూతనంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలని టిఆర్ఎస్కెవి...
పాఖలకు సౌకర్యాలు కల్పించాలి పాఖల పర్యటక కేంద్రానికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించాలని లయన్స్క్లబ్ జోనల్ చైర్పర్సన్ డాక్టర్ భరత్రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ...
డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…? వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్జిల్లా కార్యాలయంలో క్యాంపు డబ్బులకు కొంతమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కన్నంవేసి మాయంచేసిన పరిస్థితి...
టిఆర్ఎస్లో ఇంటిదొంగ వరంగల్ టిఆర్ఎస్ అర్బన్లో ఇంటి దొంగల పోరు పార్టీకి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే వీరిలో కొంతమంది బయటకు కనపడుతుంటే మరికొంతమంది...