Swearing

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది జహీరాబాద్ నేటి ధాత్రి: శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం అల్గోల్ రోడ్ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది . దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో సభ్యులు వి ప్రభాకర్ గౌడ్ కే సురేందర్ రెడ్డి రమేష్ బాబు బరోరు లక్ష్మి బి. శ్రీనివాస్ అఫీషియల్ మెంబర్ ఎం సంగమేశ్వర…

Read More

దేశాన్నేలే దిశగా…

`దసరా ముహూర్తం ఫిక్స్‌ `కొత్త పార్టీ ప్రకటనకు అంతా సిద్ధం `కలిసి వచ్చే పార్టీలు, నేతలకు పిలుపు `స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందరికీ ఫోన్లు `గత కొంత కాలంగా పూర్తి స్థాయి చర్చలు `దేశం సస్యశ్యామలం చేయడమే లక్ష్యం `సంక్షేమ రాజ్య నిర్మాణమే కేసిఆర్‌ విధానం `రైతు రాజు కావాలన్నదే బలమైన ఆకాంక్ష `నెరవేర్చి చూపడం కోసమే కేసిఆర్‌ పట్డుదల `అన్ని వ్యవస్థలలో ముందడుకు ప్రణాళికలు `విద్య, వైద్య రంగాలలో విప్లవాలు తేవాలి. `శాస్త్ర, సాంకేతిక రంగాలలో…

Read More

వనదేవతలను దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల

ఎండపల్లి నేటి ధాత్రి వన దేవతలుమేడారం సమ్మక్క-సారలమ్మ లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి దర్శించుకున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పసుపు, కుంకుమను వనదేవతలకు సమర్పించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు మీద ప్రత్యేక పూజలు చేశారుమాజీ మంత్రి వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, గంగుల అశోక్, నర్సింగరావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలేటి…

Read More

ఎంపీ వద్దిరాజు మంత్రి సత్యవతితో కలిసి గార్లలో ప్రెస్ మీట్

బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు:ఎంపీ రవిచంద్ర ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నరు:ఎంపీ రవిచంద్ర కేసీఆర్ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది:ఎంపీ రవిచంద్ర ఇల్లందులో వచ్చే ఒకటిన జరిగే “ప్రజా ఆశీర్వాద సభ”నేపథ్యంలో ఎంపీ రవిచంద్ర మంత్రి సత్యవతితో కలిసి గార్ల మండలం మర్రిగూడెంలో విలేకరులతో మాట్లాడారు బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మరోసారి అధికారంలోకి రావడం, మహానేత చంద్రశేఖర రావు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు…

Read More
Ramalingeswara Swamy

రామలింగేశ్వర స్వామి 4వ వార్షికోత్సవం.

రామలింగేశ్వర స్వామి 4వ వార్షికోత్సవం గణపురం నేటి ధాత్రి       గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో నేడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు బలబత్తుల రాజకుమార్ తెలిపారు. నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకొని గ్రామస్తులు ఆధ్వర్యంలో ఉదయం మంగళవారం రోజున మన రామలింగేశ్వర స్వామి దేవతా మూర్తులకు పంచామృత అభిషేకం,అర్చనాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని…

Read More

వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు వైద్యసేవలు అందించడంలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే..ఆసుపత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్ డా.శ్రీకాంత్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. పలు విభాగాలకు స్వయంగా వెళ్లి రోగులతో…

Read More

చెన్నూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ వేసిన చాకినారపు కిరణ్ కుమార్

చెన్నూర్ స్తానికుడిగా పోటీ చేస్తున్న అవకాశం ఇవ్వండి నియోజకవర్గ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారమే నా లక్ష్యం. విద్య,వైద్యం లో చెన్నూర్ లో ఎక్కడ అభివృద్ధి జరిగింది.? చెన్నూర్ నియోజకవర్గం నుంచి చెన్నూర్ పట్టణ స్థానికుడు యువకుడు విద్యావంతుడు చకినారపు కిరణ్ కుమార్ ఈ రోజు నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా మీడియా సమావేశం లో మాట్లాడారు.సామాన్య యువకుడైన నేను ఎం ఎల్ ఏ గా నిలబడే అవకాశం వచ్చింది అంటే అది అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కు…

Read More
Press Club

మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్.!

మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి ) సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కమిటీ మెంబర్స్ పద్మశాలీల ఉద్యోగ శిక్షణ కార్యక్రమం ప్రకటన ప్రెస్ క్లబ్ లో వెల్లడించడం జరిగినది. అనంతరం కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్ మాట్లాడుతూ 10వ తరగతి పాస్ మరియు ఫెయిల్ అయిన…

Read More

జిపి కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ

జమ్మికుంట: నేటి ధాత్రి స్వేచ్చతాహి సేవ పక్షోత్సవాల సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన స్వేచ్ఛ తాహి సేవా కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో పుల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండలంలోని 18 గ్రామ పంచాయతీల కార్మికులు హాజరయ్యారు .ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పల్లెలు దేశానికి పట్టుకొమ్మలాగా ఉంటాయని పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని, ప్రతి గ్రామంలో పారిశుద్ధ కార్మికుడు బాగుంటేనే ఆ గ్రామం బాగుంటుందన్నారు….

Read More

గండ్ర రమణారెడ్డికి సంపూర్ణ మద్దత్తు

కె యూ విద్యార్థి నేత మంద నరేష్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మంద నరేష్ అన్నారు భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెంధాలంటే అనునిత్యం ప్రజలకోసం పని చేస్తున్న గండ్ర రమణ రెడ్డి ని మరో సారి నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని నియోజకవర్గంలో ఉన్న…

Read More

పరేషాన్ అవుతున్న పాడి రైతులు.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని విజయ డైరీ ద్వారా మండలంలోని కూచూరు, దొడ్డిపల్లి గ్రామాల పాలబూతుల నుండి పాలను జడ్చర్ల సెంటర్ ద్వారా ఇకనుండి స్వీకరించబోమని డైరీకి సంబంధించిన అధికారులు తెలుపడంతో మండలంలోని ఆయా గ్రామాల పాడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాడివృత్తిని జీవనాధారంగా చేసుకుని ఉపాధి పొందుతున్న రైతులను అధికారుల ప్రకటన తీవ్ర ఆందోళనకు,మనస్థాపానికి గురిచేసింది. ఆయా గ్రామాల్లో రెండు,రెండు సెంటర్లు ఉండడంతో వర్షాబావ…

Read More

ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పాల్గొన్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, జుక్కల్ ఎమ్మెల్యే తోట ఎంపీ సురేష్ షెట్కర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మరియు బాన్సువాడ పట్టణంలో 54 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న అమృత్ 2.0 మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి, అమృత్ 2.0 లో భాగంగా బాన్సువాడ పట్టణంలో మంచినీటి సరఫరా పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు…

Read More

పెంచిన వేతనాలు ఏరియార్స్ తో సహా చెల్లించాలి

ఈనెల28 నుండి మధ్యాహ్న భోజన కార్మికులనిరవధిక సమ్మె నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: మధ్యాహ్న భోజన కార్మికులకు జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన వేతనాలు ఏరియర్స్ తో సహా సెప్టెంబర్ 27 లోపు చెల్లించని యెడల, మధ్యాహ్న భోజన కార్మికులు ఈనెల 28 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారని సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ గౌడ్అన్నారు. శుక్రవారం చండూరు మండల తహసిల్దార్ కు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Read More

బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి స్పందన..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో సోమవారం రోజు జడ్చర్ల మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి మద్దతుగా పెద్ద మెజార్టీతో గెలవాలని జడ్చర్ల కేంద్రం లోని 25వ వార్డులో దోరేపల్లి లక్ష్మీ రవీందర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ప్రజలలో ఎక్కడికి వెళ్లినా మంచి స్పందన రావడం ఆనందంగా ఉందనారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి…

Read More

ఆ రామయ్య మా ఇళ్లకు పవిత్రమైన అక్షింతలను

చేరవేశాడు: కట్ట నర్సింగరావు, కొల్లా శంకర్ రావు కూకట్పల్లి జనవరి 5 నేటి ధాత్రి ఇన్చార్జి అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ ఆదేశా నుసారం కెపిహె చ్బి కాలనీ శ్రీ వెంకటేశ్వర బస్తి ఆధ్వ ర్యంలో గడప గడపకు అయోధ్య రాముల వారి అక్షితల వితరణ కార్యక్రమములో భాగంగా ఈరోజు 3వ ఫేస్ ఎల్ఐజి ఫ్లాట్స్ 47వ బ్లాక్ నెంబర్ దగ్గర నుంచి 69వ బ్లాక్ నెంబర్ వరకు ఎం ఐ జి…

Read More

కుడా ఛైర్మన్ నీ కలసిన కాంగ్రెస్ నేతలు

హసన్ పర్తి/ నేటి ధాత్రీ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కుడా చైర్మన్ గా నియమితులైన ఇనుగాల వెంకటరాంరెడ్డి నీ హసన్ పర్తి కాంగ్రెస్ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే తో శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తంగేళ్ల పెళ్లి తిరుపతి, కిసాన్ సెల్ అధ్యక్షులు వట్టే శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు రామంచ దయాకర్, మాజీ సర్పంచ్ బండ చంటి రెడ్డి ,65 డివిజన్…

Read More

స్టేట్ కో.. ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కి పలువురి అభినందనలు

హసన్ పర్తి / నేటి ధాత్రి తెలంగాణ స్టేట్ కో.. ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టిఎస్సీఏబి) చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మార్నేని రవీందర్ రావు ను పలువురు కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు. వీరిలో సంగాల విక్టరీబాబు, ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి, బోయినపల్లి యుగేందర్ రావు, చిన్నపాక శ్రీనివాస్, పోగుల రమేష్ తో కలిసి పూల బొకే తో మర్యాద పూర్వకంగా కలసి అభినందించడం జరిగింది. అనంతరం (టిఎస్సిఎబి) చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మార్నేని…

Read More

ఐజేయు డైరీ ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ భావిష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్,ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యాం ఆధ్వర్యంలో నూతన టియుడబ్ల్యూజే ( ఐజేయు) డైరీని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల నూతనంగా భూపాలపల్లి జిల్లా డిపిఆర్ఓ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ కు ఐజేయు సంఘము ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్…

Read More
Corona

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం.

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం శేరిలింగంపల్లి,నేటి ధాత్రి :-   కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గం లోని వైకుంఠ మహా ప్రస్థానం లో పనిచేసేవారందరికీ శాలువాతో సత్కరించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను మరియు స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు,…

Read More
G. Raghupathi

జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి.

మందమర్రి ఏరియాను సందర్శించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి. మందమర్రి నేటి దాత్రి     నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి మందమర్రి ఏరియాను సందర్శించిన సందర్భంగా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మందమర్రి ఏరియా జి.ఎం జి.దేవేందర్ మరియు ఏరియా సీనియర్ అధికారులు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా యొక్క స్థితిగతులను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఏరియా ఇంజనీర్…

Read More
error: Content is protected !!