వినాయక మండపాలలో పూజలో మాజీ మంత్రి
వనపర్తి నేటిదాత్రి .
భక్తుల ఆహ్వానం మేరకు వనపర్తి లో వినాయక మండపాలు సందర్శించి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారని జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు హనుమాన్ టేకిడి,గ్రీన్ పార్క్ఎన్.టి.ఆర్ కాలనీల వినాయక మండ పాల నిర్వాహకులు మాజి మంత్రి ని ఆహ్వానించారని అశోక్ తెలిపారుమాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విఘ్నాలు తొలగించి వనపర్తి జిల్లా ప్రజలకు విజయాలు జరగాలని వినాయకుడిని పూజించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మార్కేట్ కమిటి చైర్మన్,పలస రమేష్ గౌడ్ మీదీయ ఇంచార్జి నందిమల్ల అశోక్,మాజీ కౌన్సిలర్లు బండారు కృష 33 వ వార్డు ఉంగ్లం తిరుమల్ నాయుడు ప్రేమ్ నాథ్ రెడ్డ్ చిట్యాల రాము సూర్యవంశంముగిరి గ్రీన్ పార్క్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వ హుకులు రాజేష్ కుమార్ రాజేందర్ ఎలిశెట్టి వెంకటేష్ ప్రేమ్ నాథ్ రెడ్డ్ వంశీకృష్ణ రాహుల్ విజయాచారి ఎన్.టి.ఆర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజశేఖర్ సాయినాథ్ రాకేష్ జమునా రాణి శారద విజయ విజయ లక్ష్మీ పరిమళ భక్తులు పాల్గొన్నారని అశోక్ తెలిపారు