చిన్నారుల చోట గణేష్ నిమజ్జనం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ శాసన పరిధిలోని ఝరాసంగం మండలం జీర్ణపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం బీసీ కాలనీలోని చిన్నారులు ఘనంగా చోట గణేష్ నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసాదాలు పంచుతూ,నిమజ్జనం చేసి, చూపరులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రజలందరినీ ఆనందపరిచింది అందరూ చూసి ఆనందించారు.