శాయంపేటమండలానికి గ్రామంలోని ప్రజలు పోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఇంతవరకు మాకు బస్సు సౌకర్యం లేదు మండలానికి పోవాలంటే గుండ్రంగా తిరిగి పోవాల్సి వస్తుంది స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే బ్రిడ్జిని పని మొదలుపెట్టాలని రైతులు కోరడమైనది.
నేరేడుపల్లి గ్రామ రైతు మోత్కూరి శివశంకర్.
