
MLA Manik Rao Offers Prayers at Ganesh Mandapamv
గణనాథుడి” కృపా కటాక్షాలు ప్రజలపై సంపూర్ణంగా ఉండాలి : ఎమ్మెల్యే మాణిక్ రావు .
జహీరాబాద్ నేటి ధాత్రి:
కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు & బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు స్థానిక పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఆ గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే దైవం ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై సంతోషంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి సర్పంచ్ కలిమ్ ,కమిటీ అధ్యక్షులు వినయ్ కుమార్
వార్డ్ మెంబర్ లు యదుల్, వజీద్,
నాయకులు విక్రమ్ రెడ్డి సంగమేశ్వర్ మేతరీ సందీప్ గుడ్డు,ప్రవీణ్ కుమార్
బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.