2,00,000/- రూపాయల ఎల్ ఓ సి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాల్కల్ మండలం మీర్జాపూర్ బిగ్రామానికి చెందిన ఇస్మాయిల్ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/- ఎల్ ఓ సి మంజూరు చేయించి అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఇమ్రాన్,యువ నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు .ఈ సంధర్బంగా లబ్దిదారులి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.