29 వార్డులో పుల్ల మహేష్ ను గెలిపించాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేషు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29వ వార్డు స్థానిక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి ఇతర వార్డులో వాళ్లు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కావున స్థానికుడు పుల్ల మహేషు కావున ప్రజలందరూ మహేష్ చెయ్యి గుర్తుపై ఓటు వేయాలని ఓటర్ మహాశీలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
