మహాత్మ గాంధీ పూలమాలవేసీ ఘాన నివాళి అర్పించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి

కాప్రా జిహెచ్ఎంసి కార్యలయం లో జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బముగా మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసీ ఘాన నివాళి అర్పించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి..

ఎమ్మెల్యే మాట్లడుతూ :
జాతిపిత మహాత్మా గాంధీ. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు

సర్వజన హితం నా మతం…అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం జాతిపిత మహాత్మా గాంధీ మాటలివి.

నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు. అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు.

ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు శిరీష సోమశేకర్ రెడ్డి , దేవేందర్ రెడ్డి,ప్రభుదాస్ కొత్త రామారావు, దన్ పాల్ రెడ్డి,పావనీ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్స్,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *