మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంతో డివైడర్ను ఢీకొట్టాడు, గాయాలు…

మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంతో డివైడర్ను ఢీకొట్టాడు, గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల కేంద్రంలో రాత్రి 9:40 గంటలకు సిద్ధి హోటల్ ఎదురుగా 15 ఏళ్ల బాలుడు ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాలుడికి కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version