
ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా జరుపుకున్న వైద్యాధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆరోగ్య కేంద్రమైన బిలాల్పూర్ లో ప్రాథమిక కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా డాక్టర్ నరేందర్ సూపర్వైజర్ శోభారాణి ల్యాబ్ టెక్నీషియన్ వసంతరావు ఫార్మసిస్ట్ ఆదిల్ అలీ స్టాఫ్ నర్స్ సోనీ పాండు తదితరులు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.