
Primary Health Center
ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 60 మంది విద్యార్థులను పరీక్షించి మందులు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా హాస్టల్ లో ఉన్న వంటశాల, స్టోర్రూమ్, డైనింగ్ హల్ మరియు పరిసరాలు పరిశీలించండం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న.పల్లె దవాఖాన సిబ్బంది సిరి, సూపెర్వైసోర్ కృష్ణ,సుదర్శన్, ఆచార్యలు,ఝాన్సీ,ఆశాలు తదితరులు పాల్గొన్నారు.