ఎండి రజాక్ టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్.సింగరేణి సంస్థ డైరెక్టర్ పా బలరాం.ఐ ఆర్ ఎస్ నాన్న హన్యనాయక్ పరమవధించారు.. 15/10/23 ఆదివారం హఠాత్ మరణం చెందడం జరిగింది. అతనికి భార్య, ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె కలదు. అన్యా నాయక ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కొత్తగూడెం ఏరియా టి జి బి కే ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్,బలరాం వారి స్వగ్రామమైన తిరుమలగిరి గ్రామం, బాల్నగర్ మండలం, మహబూబ్నగర్ జిల్లా వెళ్లి తెలపడం జరిగింది.