పార్థివ దేహానికి నీ వల్ల అర్పించిన మండల అధ్యక్షులు

గణపురం మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని నగరంపల్లె అజ్మీర రంజిత్ అనారోగ్యంతో మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాడ సానుభూతి తెలియజేసిన గణపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి వారి వెంట గ్రామశాఖ అధ్యక్షులు ఇడబోయిన సంతోష్,నాయకులు ఆవుల రవి, అజ్మీరా రాజు,భూక్య తావూరియా, అజ్మీర సీతారాం, వావిలాల మొగిలి,రమణారెడ్డి,శ్రీకాంత్,హఫీజ్ మరియు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *