స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అనవసరమైన ఆరోపణలు మానుకోవాలి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో అధికార పార్టీ నాయకులు. ఫైళ్లలో. తమ పేరు లేకుండా చేస్తున్నారని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నిన్నటి నుండి సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని. అసలు స్థానిక ఎంపిటిసి మాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని. మా దగ్గర సాక్షాలు ఉన్నాయని. దీనిపై మండల పోలీస్ అధికారులు తగు విచారణ చేపట్టి దోషులపై కఠినంగా శిక్షించాలని. గ్రామంలో ప్రజలందరికీ తెలుసునని ఆయా పరిస్థితి ఏంటిదో. వాళ్ల కొడుకు కూడా మా ప్రెస్ మీట్ లో ఉన్నారని. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై విచారణ చేపట్టి దీనికి కారకులైన వారిపై. కఠిన చర్యలు తీసుకోవాలని. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఓడిపోతామని భయంతో మాపై లేనిపోని. కుట్రలు పన్నుతున్నారని అలాంటివి కుట్రలో భాగంగానే ఇలాంటివి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిగిల రాజు. గుగ్గిళ్ళభరత్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
