ప్రజా పాలన ప్రగతి ప్రణా ళిక ఇంటర్ విద్య వారోత్స వాలు
శాయంపేట నేటిధాత్రి:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఇంటర్ విద్య వారోత్సవాలలో భాగంగా ఐదవ రోజు గ్రంథా లయ దినోత్సవం ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వ హించడం జరిగింది. పుస్తక ప్రదర్శన మరియు పుస్తక పఠనం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరి గింది.
ఆధునికకాలంలో సాంకే తిక పరిజ్ఞానాన్ని వినియో గించి డిజిటల్ లైబ్రరీ సౌకర్యం వినియోగం గురించి స్థానిక శాఖ గ్రంథాలయం గ్రంథ పాల కులు ఇంగిలి సుధాకర్ వివ రించడం జరిగింది. తదుపరి స్థానిక బ్రాంచ్ లైబ్రరీయన్ ఇంగిలి సుధాకర్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు, పుస్తక పఠన ప్రోత్సాహకులు గిద్దమారి సురేష్, కందగట్ల గోపాల్ ప్రిన్సిపాల్ కందగట్లకోటేష్ పాల్గొన్నారు.
