రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం..

రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండలం మాల్దీ గ్రామంలో మంగళవారం తెలంగాణ ప్రజల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రవి ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, ప్రమాదకర రసాయన పరిశ్రమ వల్ల ప్రజలకు క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, దీనికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version