ఉబికి వస్తున్న గంగమ్మ .. !
జహీరాబాద్ నేటి ధాత్రి:
గంగమ్మ పైకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ పంప్ వెనుక భాగంలో ఉన్న వ్యవసాయ బోరు నుంచి కరెంట్ లేకుండానే నీరు బయటకు రావడంతో, ఆ బోరులో నేరుగా పైపును అమర్చారు. నీటి ఒత్తిడితో నీరు నేరుగా నల్లాలకు చేరుతోంది.