జమ్మికుంట: క్వింటా పత్తి రూ.7,350

జమ్మికుంట :నేటిధాత్రి
జమ్మికుంట పత్తి మార్కెట్లో పత్తి ధర రూ.7,350 పలికింది. సోమవారం మార్కెట్కు రైతులు 19 వాహనాల్లో 315 క్వింటాల విడి పత్తి విక్రయానికి 6800 నుండి 5350 దాకా పలికింది. గోనె సంచుల్లో ఒక రైతు 4 క్వింటాలు తీసుకురాగా. రూ.5,800 పలికింది. అయితే గత వారంతో పోలిస్తే పత్తి ధర రూ.50 పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *