*ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభం*
*కళాశాలలో కరపత్రాల ఆవిష్కరణ*
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనా-ప్రగతి ప్రణాళిక కార్య క్రమoలో విద్యావారోత్సవా లను ఘనంగా నిర్వహించారు మొదటిరోజు ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఐఎఫ్ పిఎస్-2, ఐడిపిఎస్2 లను డిజిటల్ విద్యాబోధన కోసం గ్రామ సర్పంచ్ ఉమరవిపాల్ ప్రారంభించారు.2026-27 విద్యా సంవత్సరానికి అడ్మి షన్లకు సంబంధించిన కరప త్రాలను కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ వార్డు మెంబర్ కురాకుల మంజుల,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ దాసరి కల్పనా వేణు దంపతులు, శైలేందర్ ,సునీల్ ,వేణు, తిరుపతి ,సౌజన్య, రవీంద్ర నాయక్, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు.
