అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రారంభోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

 తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మండల పరిషత్ నిధులు ఎంపీటీసీ కోటా నుండి 4.60.000. రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎంపీపీ మానస రాజు ఎంపీటీసీ కోడి అంతయ్య భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో తాటికొండ చందు ప్రధానోపాధ్యాయులు శంకర్ నారాయణ వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!