మంత్రి పోంగులేటిని కారేపల్లి మండలంలో పర్యటించాలని కోరిన ఇమ్మడి తిరుపతిరావు.

కారేపల్లి నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూలూరుపాడు లో కలసిన సింగరేణి మండలంలో పర్యటించ వలసిందిగ కోరిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు ఇమ్మడి తిరుపతి రావు మంత్రి పోంగులెటి మాట్లాడుతూ త్వరలో వైరా ఎమ్మెల్యే ఆధ్వర్యం లో సింగరేణి మండలం లో పర్యటన ఫోగ్రాం పెట్టుకుందామని అయన తెలుపుతు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా వైరా నియోజ వర్గం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నాయకత్వం లో కలిసి పనిచేస్తు కాంగ్రెస్ పార్టీ అబివృద్ధి కోసం పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇమ్మడి తిరుపతిరావుకు మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమం లో కారేపల్లి సొసైటి డైరెక్టర్ డేగల ఉపేందర్.కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోగర శ్రీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *